మెదక్

బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి:అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహిళా, …

మెదక్ కలెక్టరేట్ లో అంతర్జాతీయ ఆహార దినోత్సవం

 మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):అంతర్జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజావాణిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలో సరైన వర్షాలు …

సీపీఐ జాతీయ మహాసభలకు తరలి వెళ్ళిన నాయకులు..

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 14 : విజయవాడలో ఈనెల 14 నుండి 18వ తేదీ వరకు జరిగే సీపీఐ జాతీయ 24వ మహాసభలకు చేర్యాల ప్రాంతం నుండి …

దిగవంతనేత మాజీ మంత్రి మహమ్మద్.ఫరిదుద్దిన్ కు నివాళులర్పించిన నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 14( జనం సాక్షి),జహీరాబాద్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప మానవతావాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ,తెరాస పార్టీ రాష్ట్ర …

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్

హన్మకొండ బ్యూరో 14 అక్టోబర్ జనంసాక్షి కాజీపేట మండలానికి చెందిన 59మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 59లక్షల 06వేల 844రూపాయల విలువగల చెక్కులను మడికొండ …

దేశంలో మిషన్ భగీరథ గొప్ప పథకంగా నిలిచింది -మంత్రి ఎర్రబెల్లి

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో మిషన్ భగీరథ అనేక అవార్డులు పొందాం.. – మిషన్ భగీరథ శాఖకు చెందిన పలువురు ఇంజనీరింగ్, ఇతర అధికారులను ఘనంగా …

ధర్మపురి లోని క్యాంప్ కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించిన: బిఆర్ఎస్ నాయకులు

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ధర్మపురి లోనీ మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం …

స్వతంత్ర సమరయోధులు కుదురుపాక మల్లయ్య మృతి

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (13) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన  స్వాత్రంత్ర్య సమరయోధుడు కొదురుపాక మల్లయ్య  ఇ రోజు మృతి చెందినారు అని …

ఈనెల 30న మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

జహీరాబాద్ అక్టోబర్ 14 ఈనెల 30న మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని మాదిగ జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బండి మోహన్ ఉమ్మడి …

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన . బిజెపి మండల అధ్యక్షులు

బచ్చన్నపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన గొర్ల యాదగిరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబాన్ని బిజెపి మండల …