మెదక్

మంత్రిని విమర్శించే స్థాయి మీకు లేదు! # ఉద్యమాలు సరే కానీ అనుచిత వ్యాఖ్యలు సహించం, # సిద్దిపేట – గజ్వేల్ తర్వాత జహీరాబాద్ కే ప్రాధాన్యత ఇస్తున్న మంత్రివర్యులు, # వేరే రాష్ట్రంలో బకాయిలు ఇవ్వకున్నా జహీరాబాద్ లో సాధ్యమైంది, # ఫాక్యరీ ప్రారంభానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, # మంత్రి పై అనుచిత వ్యాఖ్యలకు బి.ఆర్.యస్ నాయకులు ఢిల్లీ వసంత్ కౌంటర్

(జహీరాబాద్ జనం సాక్షి) చెరుకు రైతుల ధర్నా కార్యక్రమంలో స్థానిక అఖిలపక్ష నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బి.ఆర్.యస్ నాయకులు ఢిల్లీ వసంత్ ఖండించారు, ముఖ్యంగా జిల్లా …

ప్రభుత్వ జూనియర్ కళశాల లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి మహిళ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ జ్యోతి పండాల్

జహీరాబాద్ జులై 19( జనం సాక్షి): పట్టణంలో ని జూనియర్ కళశాల లో విద్యార్థులు ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించాలని మహిళ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ జ్యోతి పండాల్ …

కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

జనం సాక్షి ప్రతినిధి మెదక్ మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని మంగళవారం …

రాహుల్ గాంధీ పై కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు కేటీఆర్ అహంకారానికి ప్రతీక

జనం సాక్షి ప్రతినిధి మెదక్ మామిళ్ళ ఆంజనేయులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం ఉన్న మంత్రి పదవిని కూడా తీసుకోకుండా …

భగలాముఖి అమ్మవారిని దర్శించుకున్న మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చాగండ్ల నరేంద్రనాథ్ శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు

శివ్వంపేట జూలై 17 జనంసాక్షి : ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ లేనివిధంగా మండల కేంద్రమైన శివ్వంపేటలో ఆరు నెలల క్రితం దేదీప్యమానంగా నిర్మితమైన భగలాముఖీ శక్తిపీఠంలో …

సఫాయి కార్మికుని అవతారం ఎత్తిన సర్పంచ్.

                సఫాయి కార్మికుల సమ్మెతో గ్రామాల్లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్తాచెదారం . రోజువారీ కూలీ 700 …

సఫాయి కార్మికుని అవతారం ఎత్తిన సర్పంచ్.

దౌల్తాబాద్ జూలై 17 , జనం సాక్షి. • రోజువారీ కూలీ 700 నుండి 1000 వరకు డిమాండ్ చేస్తున్న తాత్కాలిక కూలీలు • గ్రామ పంచాయతీల్లో …

(టీఎస్‌పీఎస్సీపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం)

హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఐటీ, పురపాలక వాఖ …

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించిన మంత్రి హరీష్ రావ్- పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

  కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేసిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, …

సంగారెడ్డి జిల్లా కోత్లాపూర్ లో 250 ఎకరాల కబ్జా.

— రోడ్డున పడ్డా బాధితులు. — పట్టించుకోని అధికారులు, నాయకులు. సంగారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 27:(జనం సాక్షి): సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామంలోని 146 సర్వే నంబర్ …