మెదక్

నీరుపేదలకు అండగా జనంపల్లి అనిరుద్ రెడ్డి..

– కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఊరుకొండ, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుద్ రెడ్డి నిలుస్తున్నారని కాంగ్రెస్ …

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ధన్నసరి)మహాజన సభ సమావేశం…

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కేసముద్రం సెప్టెంబర్22 జనం సాక్షి / మండలంలోని హరిహర గార్డెన్స్ లో గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(దన్నసరి) …

విద్యార్థులకు నులిపురుగుల టాబ్లెట్స్ వేసిన మున్సిపల్ చైర్మన్

 తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 22:: విద్యార్థులకు తప్పనిసరిగా నులిపురుగుల టాబ్లెట్స్ వేయించాలని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు విద్యార్థులకు నులిపురుగుల కూలీలను పంపిణీ …

చెంగిచెర్ల గీత కార్మిక సంఘం అధ్యక్షులుగా అశోక్ గౌడ్

ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం సభ్యులు మేడిపల్లి – జనంసాక్షి మేడ్చల్ జిల్లా చెంగిచెర్లకు చెందిన గీత కార్మిక సంఘం అధ్యక్షులుగా కె.అశోక్ గౌడ్ ఎన్నికయ్యారు. జిల్లాకు చెందిన …

ఈత ట్యాంపరింగ్ టెస్టు లో జంగంపేట నిర్మల

తూప్రాన్, జనం సాక్షి సెప్టెంబర్, 22::తూప్రాన్ గౌడ సంఘం సభ్యురాలు శ్రీమతి జంగంపేట్ నిర్మల నాగరాజు గౌడ్ బుదవారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ట్యాపరింగ్ టెస్ట్ లో …

* సంఘవిద్రోహశక్తులకి సహకారం చేయొద్దు.

*సీఐ పులి వెంకట్ గౌడ్ . చిట్యాల సెప్టెంబర్22( జనంసాక్షి) సంఘ విద్రోహ శక్తులకు సహకారం చేయవద్దని సిఐ పులి వెంకట్ గౌడ్ అన్నారు. గురువారం  మండలంలోని …

ప్రైమరీ పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమం

 గరిడేపల్లి, సెప్టెంబర్ 22 (జనం సాక్షి): మండల పరిధిలో ఉన్న పరెడ్డిగూడెం  ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమం మండల నోడల్ …

గర్భిణీలు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి: అంగన్వాడి టీచర్ పోకల వెంకమ్మ

గరిడేపల్లి, సెప్టెంబర్ 22 (జనం సాక్షి): గర్భిణీలు బాలింతలు సరైన పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ అన్నారు. గురువారం పోషణ మాసోత్సవాల సందర్బంగా మండలంలోని …

జడ్పీటీసీ గీకురు రవీందర్ కు ఎమ్మెల్యే పరామర్శ

జనంసాక్షి/చిగురుమామిడి – సెప్టెంబర్ 22: చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్ సతీమణి కావ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు గురువారం చనిపోగా పూలమాల వేసి నివాళులర్పించి, …

*మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో 10 కుటుంబాలను ఆర్థిక సహాయం*

బాల్కొండ సెప్టెంబర్ 22 (జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని 3 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద …