మెదక్

పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది

 పంచాయతీ రాజ్, గ్రామీణ  అభివృద్ధి శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. హన్మకొండ బ్యూరో చీఫ్ 22 సెప్టెంబర్ జనంసాక్షి గురువారం  నాడు పోడు వ్యవసాయం చేసుకుంటున్న …

అన్ని వర్గాలకు అండ కేసీఆర్ ప్రభుత్వం

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 22:: కెసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని  కల్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ పేర్కొన్నారు కళ్ళకల్ గ్రామపంచాయతీ …

బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి

అర్హులైన వారందరికీ చీరలు అందేలా చర్యలు; మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ కోదాడ టౌన్ సెప్టెంబర్ 22 ( జనంసాక్షి ) ముఖ్యమంత్రి కెసిఆర్  …

నీరుపేదలకు అండగా జనంపల్లి అనిరుద్ రెడ్డి..

– కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఊరుకొండ, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుద్ రెడ్డి నిలుస్తున్నారని కాంగ్రెస్ …

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ధన్నసరి)మహాజన సభ సమావేశం…

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కేసముద్రం సెప్టెంబర్22 జనం సాక్షి / మండలంలోని హరిహర గార్డెన్స్ లో గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(దన్నసరి) …

విద్యార్థులకు నులిపురుగుల టాబ్లెట్స్ వేసిన మున్సిపల్ చైర్మన్

 తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 22:: విద్యార్థులకు తప్పనిసరిగా నులిపురుగుల టాబ్లెట్స్ వేయించాలని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు విద్యార్థులకు నులిపురుగుల కూలీలను పంపిణీ …

చెంగిచెర్ల గీత కార్మిక సంఘం అధ్యక్షులుగా అశోక్ గౌడ్

ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం సభ్యులు మేడిపల్లి – జనంసాక్షి మేడ్చల్ జిల్లా చెంగిచెర్లకు చెందిన గీత కార్మిక సంఘం అధ్యక్షులుగా కె.అశోక్ గౌడ్ ఎన్నికయ్యారు. జిల్లాకు చెందిన …

ఈత ట్యాంపరింగ్ టెస్టు లో జంగంపేట నిర్మల

తూప్రాన్, జనం సాక్షి సెప్టెంబర్, 22::తూప్రాన్ గౌడ సంఘం సభ్యురాలు శ్రీమతి జంగంపేట్ నిర్మల నాగరాజు గౌడ్ బుదవారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ట్యాపరింగ్ టెస్ట్ లో …

* సంఘవిద్రోహశక్తులకి సహకారం చేయొద్దు.

*సీఐ పులి వెంకట్ గౌడ్ . చిట్యాల సెప్టెంబర్22( జనంసాక్షి) సంఘ విద్రోహ శక్తులకు సహకారం చేయవద్దని సిఐ పులి వెంకట్ గౌడ్ అన్నారు. గురువారం  మండలంలోని …

ప్రైమరీ పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమం

 గరిడేపల్లి, సెప్టెంబర్ 22 (జనం సాక్షి): మండల పరిధిలో ఉన్న పరెడ్డిగూడెం  ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమం మండల నోడల్ …