మెదక్

విద్యార్థి అంత్యక్రియలకు 10,000 /- ఆర్థిక సాయం కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కూమార్ రెడ్డి

దోమ సెప్టెంబర్ 22(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో దోమ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మోత్కూరు గేటు …

చేప పిల్లల వితరణ

జడ్పీటీసీ నాగిరెడ్డి దోమ సెప్టెంబర్ 21(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని ఖమ్మం చెరువు దగ్గర చేప పిల్లల పంపిణీ చేసిన జడ్పిటిసి కొప్పుల నాగిరెడ్డి కార్యక్రమంలో …

బీఎస్పీ తోనే అభివృద్ధి సాధ్యం

రాష్ట్ర కార్య వర్గ సభ్యులు సిద్ధూ రావణ్ జహీరాబాద్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్య వర్గసభ్యులు సిద్దు రావణ్ ఆధ్వర్యంలో …

హత్యాయత్నం చేసిన వ్యక్తులపై కేసు నమోదు: ఎస్సై డి. సుధాకర్

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 21: ప్రేమించి తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడని కోపంతో వరుడి కుటుంబసభ్యులపై దాడికి దిగిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో …

అన్నదాత జీవితాల్లో వెలుగు నింపిన ఘనత సీఎం కేసిఆర్‌ దే.

సభలో అన్నదాతల గురించి మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు రైతును ఆర్థికంగా పరిపుష్టం చెయ్యడమే సీఎం కేసీఆర్‌ సంకల్పం. తెలంగాణ వచ్చిన తరువాత రైతాంగం కష్టాలు తీరిపోయాయి. …

త్వరలో గిరిజనబందు అమలు చేస్తాం

జుక్కల్, సెప్టెంబర్ 21, (జనంసాక్షి), రాష్ట్రంలో త్వరలోనే గిరిజన బందు అమలుచేస్తామని జుక్కల్  ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.ఆయన బుదవారం కామారెడ్డి జిల్లా పెద్దకొడప్ గల్ మండలంలో …

ఇంజక్షన్ వికటించి మేకపోతు మృతి:

జనం సాక్షి :(కొండమల్లేపల్లి) : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రానికి చెందిన సునముని రాములు తండ్రి ముత్తయ్య గారికి చెందిన మేకపోతు జ్వరంతో బాధపడుతుంటే కొండమల్లేపల్లి ప్రాథమిక పశువైద్య …

ఇన్స్పైర్ నేషనల్ అవార్డు గ్రహీత

విద్యార్థిని సన్మానించిన స్థానిక సర్పంచ్ ఎంపిటిసి జడ్పిటిసి పెద్దవంగర సెప్టెంబర్ 21(జనం సాక్షి ) పెద్దవంగర మండలం కోరిపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థికి ఇన్స్పైర్ …

” పేదరికం విద్యార్థులకు శాపం కాకూడదు – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 21( జనంసాక్షి): పేదరికం, కటిక దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థికి శాపంగామారి విద్యకు దూరం కాకూడదని, ఇది సమాజానికి ఎంతో చేటు చేస్తుందని …

రామప్పలో మూడో రోజు వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపెయిన్

ఆకట్టుకున్న పేరిణి శివతాండవం వెంకటాపూర్ (రామప్ప) జనం సాక్షి :  వరల్డ్ హెరిటేజ్ వాలెంటీర్స్ క్యాంపెయిన్ లో భాగంగా మూడో రోజు రామప్పలో వాలెంటైర్స్ మొదటగా యోగ …