మెదక్

మహిళలు పోషకాహారం తీసుకోవాలి

 రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత రెడ్డి నర్సాపూర్. సెప్టెంబర్, 22,  ( జనం సాక్షి  )  మహిళలు తప్పనిసరిగా పోషక ఆహారం తీసుకోవాలని మహిళా …

*నంబర్ ప్లేట్ లేని వాహనదారుల కు, మైనర్ల కు కౌన్సిలింగ్*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (22):* గోపాల్ పేట్ గ్రామంలో నంబర్ ప్లేట్ లేని వాహనాల పై మరియు మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా వాహనం …

లింగాల మండలంలో ఉచిత చేపలు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్పు గువ్వల బాలరాజు

జనం సాక్షి లింగాల ప్రతినిధి: లింగాల మండలంలో మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ చేసి చెరువులో చేప పిల్లల్ని వదిలారు అదేవిధంగా గతంలో కూడా మత్స్యకారులకు ఉచిత …

శిశు మహిళ వికలాంగుల అభివద్ధి శాఖ జిల్లా అధికారి పద్మావతి కి సన్మానం

జహీరాబాద్ సెప్టెంబర్ 22 (జనంసాక్షి) శిశు మహిళ వికలాంగుల అభివద్ధి శాఖ జిల్లా అధికారి పద్మావతి కి తెలంగాణ వికలాంగుల వేదిక ఆధ్వర్యంలో సన్మానం చేశారు. శుక్రవారం …

” హఫీజ్ పేట్ మాదాపూర్ డివిజన్ పరిధిలో ఆసరా పింఛన్ల పంపిణీ కోలాహలం”

 మాదాపూర్, సెప్టెంబర్ 22( జనంసాక్షి): వృద్ధులు, వికలాంగులు, వితంతువులకొరకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్లలోభాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ …

ధర్మపురి కేంద్రంలో ఘనంగా ప్రారంభమైన దసరా కోలాట సంబరాలు

ధర్మపురి సెప్టెంబర్ 22 ( జనం సాక్షి న్యూస్ )జగిత్యాల జిల్లా ధర్మపురి లో ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ధర్మపురి నియోజకవర్గంలో తెరాస …

ఆదర్శ పాఠశాలలో పౌష్టికాహారం అవగాహన…

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 22 పోషణ మాసం పురస్కరించుకొని గురువారం మోడల్ స్కూల్ విద్యార్థినీలకు పౌష్టికాహారం పై అవగాహన సదస్సు నిర్వహించి ర్యాలీని చేశారు. ఈ …

పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది

 పంచాయతీ రాజ్, గ్రామీణ  అభివృద్ధి శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. హన్మకొండ బ్యూరో చీఫ్ 22 సెప్టెంబర్ జనంసాక్షి గురువారం  నాడు పోడు వ్యవసాయం చేసుకుంటున్న …

అన్ని వర్గాలకు అండ కేసీఆర్ ప్రభుత్వం

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 22:: కెసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని  కల్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ పేర్కొన్నారు కళ్ళకల్ గ్రామపంచాయతీ …

బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి

అర్హులైన వారందరికీ చీరలు అందేలా చర్యలు; మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ కోదాడ టౌన్ సెప్టెంబర్ 22 ( జనంసాక్షి ) ముఖ్యమంత్రి కెసిఆర్  …