మెదక్

అదుపుతప్పి లారీ బోల్తా…తప్పిన పెను ప్రమాదం

•లారీ ఆఫీస్ సమీపంలో ఉన్న గుంతలే ప్రమాదానికి కారణం •ఎన్ని ప్రమాదాలు జరిగినా బయ్యారం రహదారిపై వీడని గ్రహణం బయ్యారం,సెప్టెంబర్29(జనంసాక్షి): బయ్యారం…పేరుకి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం …

*దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఘనంగా అమ్మవారికి కనకాభిషేకం

మెట్ పల్లి టౌన్ సెప్టెంబర్29: మెట్పల్లి పట్టణంలోని వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూజలో …

పండుగ సెలవులలో దొంగతనాల నివారణకు పోలీసుల సూచనలు

దోమ SI విశ్వజన్ దోమ సెప్టెంబర్ 29(జనం సాక్షి) •ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్ల లో భద్రపర్చుకోండి. …

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి… డిసిపి సీతారాం

బచ్చన్నపేట సెప్టెంబర్ 28 (జనం సాక్షి) బచ్చన్నపేట మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాలలో దాతల సహాయం ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేరాలు అరికట్టడంలో పోలీసులకు …

అత్యాచారాల్లో తెలంగాణ నెంబర్ పచ్చి అబద్దాలకోరు ముఖ్యమంత్రి కేసీఆర్

    నర్సాపూర్, సెప్టెంబర్, 28 , ( జనం సాక్షి ) : మహిళలపై అత్యాచారాలు జరిగిన రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ …

ముదిరాజులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

 ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు సీహెచ్ చంద్రలింగం కుల్కచర్ల, సెప్టెంబర్ 28(జనం సాక్షి): ముదిరాజులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు …

సీ.ఎం.కే సి ఆర్ కు పాలాభిషేకం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30% వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి …

ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ..

– ఎంపీపీ బక్క రాధజంగయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 28 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆడపడుచుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల …

29 న గిరిజన అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం -10 శాతం జీవో అమలు చేయాలి-గిరిజన అధ్యక్షులు

_గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 28 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఈనెల 29న తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో 10% జీవో అమలు చేయాలని అంబేద్కర్ విగ్రహానికి …

*యాదవ విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటు బడుగుల*

      కోదాడ సెప్టెంబర్ 28(జనం సాక్షి)  అక్షర జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీమతి కన్నెగంటి సుజాత ఎస్జిటి ఎంపీపీ ఎస్ సిరిపురం నడిగూడెం …