మెదక్

ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్ సెప్టెంబర్ 19( జనం సాక్షి) న్యాల్కల్ మండలం లోని హుస్సేన్ నగర్, చీకుర్తి, కాకిజన్ వాడ, మూర్తుజపుర్, రాఘవపూర్, హుమ్నాపుర్, చాక్కి, మీరియంపుర్ గ్రామాల్లో సోమవారం …

చేప పిల్లలతో మాస్త్యకారులకు చేయూత . ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా.

 రాష్ట్ర ప్రభుత్వం మాస్త్యకారులకు చేయూతను అందిస్తుందని ఎంపిపి బాలేశ్వర్ గుప్తా అన్నారు. సోమవారం యాలాల మండల కేంద్రంలోని శివసాగర్ ప్రాజెక్టులో మస్తశాఖ ఆధ్వర్యంలో  2లక్షల 50వేల చేపపిల్లను …

*కే ఎల్ ఐ డి 5 మైనర్ కాల్వ పనులను పరిశీలించిన టిఆర్ఎస్ నాయకులు*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (19):* మండల పరిధిలోని సాకల్ పల్లి శివారులో జీరో పాయింట్ నుండి 8 వ కిలో మీటరు వద్ద గత …

అడవి పందుల దాడి లో మొక్కజొన్న పంట ద్వంసం

రుద్రంగి సెప్టెంబర్ 19 (జనం సాక్షి) అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటు చేసుకున్నది.గ్రామానికి చెందిన పిడుగు రాజిరెడ్డి  …

హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక చేయూత

పానుగల్ సెప్టెంబర్ 19( జనంసాక్షి )  మండల కేంద్రానికి చెందిన హోంగార్డ్ విష్ణు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, జిల్లాలోని హోంగార్డులు సోమవారం విష్ణు కుటుంబాన్నిపరామర్శించి, ఆర్థిక …

విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులకు కృషి చేయాలి

నల్లబెల్లి సెప్టెంబర్ 19 (జనం సాక్షి): విద్యార్థులు అన్ని రంగాలలో ఎదిగే విధంగా ఉపాధ్యాయుల కృషి చేయాలని మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ అన్నారు. మండలంలోని కస్తూర్బా …

జిల్లా ముదిరాజ్ జర్నలిస్టు సంఘం

 అధ్యక్షుడిగా హనుమంతు గణేష్ ముదిరాజ్   నర్సాపూర్.  సెప్టెంబర్,  19, ( జనం సాక్షి )  మెదక్ జిల్లా ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా నర్సాపూర్ పట్టణానికి …

సఖి భవన నిర్మాణానికి శంకస్థాపన చేసిన చీఫ్ విప్ గొంగళి సునీత

భువనగిరి, జనం సాక్షి భువనగిరి పట్టణం మాసుకుంటలో 48 లక్షలతో నిర్మించబోయే సఖి కేంద్ర భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు శ్రీమతి …

గర్భవతులు పోషకవిలువలుగల ఆహారాన్ని తీసుకోవాలి.

డాక్టర్ బోనాసి ఆలోచన బిజినేపల్లి, సెప్టెంబర్ 19 జనం సాక్షి: గర్భవతులు ఆకుకూరలు, క్యారేట్, బిట్రూట్ వంటి పోషకవిలువలుగల ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్ బోనాసి ఆలోచన సూచించారు. …

రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి రణం జ్యోతి

దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి. దౌల్తాబాద్ మండలంలోని లింగయి పల్లి తాండ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం గుగులోతు లక్ష్మణ్ అనే రైతు అనారోగ్య …