మెదక్

తెరాస మండల పార్టీ అధ్యక్షుడు రాచయ్య స్వామి ని పరామర్శించిన నాయకులు

జహీరాబాద్ సెప్టెంబర్ 18 (జనం సాక్షి )హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఝరాసంగం మండల తెరాస పార్టీ అధ్యక్షులు రాచయ్య స్వామిని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ …

ఘనంగా సమైక్యతా వజ్రోత్సవాలు ముగింపు

మేడిపల్లి – జనంసాక్షి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర సమరయోధులు, కవులు, కళాకారుల …

నాటిన మొక్కలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది జిల్లా కలెక్టర్ నిఖిల

మోమిన్ పేట సెప్టెంబర్ 18(జనం సాక్షి) మొక్కలు నాటడం తో పాటు వాటిని సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు శనివారం మోమిన్ …

*రైతాంగాన్ని దివాలా తీయిస్తున్న, కేంద్ర. బిజెపి మోడీ ప్రభుత్వం -. తెలంగాణ రైతు సంఘం. జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకన్న

తొర్రుర్ 18 సెప్టెంబర్( జనంసాక్షి )మండల కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో  ,తెలంగాణ రైతు సంఘం. మండల అధ్యక్షులు. జిన్నపురెడ్డి, అధ్యక్షతన జరిగిన విస్తృత సమావేశానిలో, రైతు సంఘం …

బీసీలు రాజ్యాధికారం దిశగా ముందుకు పోవాలి

కుబీర్ ( జనం సాక్షి ); మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమితులైన కుబీర్ మండలం  పల్సి గ్రామానికి చెందిన కొట్టే హన్మండ్లు ఆదివారం …

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు

జనం సాక్షి ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు …

మెదక్ జిల్లా ఔనత్యాన్ని చాటి చెప్పే విధంగా జిలాల్లో మూడు రోజుల పాటు ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను

మెదక్, సెప్టెంబర్ 18, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ మన భాష, మన సంస్కృతి, మెదక్ జిల్లా ఔనత్యాన్ని చాటి చెప్పే విధంగా జిలాల్లో మూడు …

సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే

– చెరిపేస్తే చెరగని చరిత్ర..*   – *చరిత్రను వక్రీభావిస్తున్న  మనువాదులు*   *- దొడ్డి కొమురయ్య వద్ద అమరులకు నివాళులు..*  *- సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర …

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

బహుజన సమాజ్ పార్టీ మండల్  ఇంచార్జ్  గార్లపల్లి మల్లన్న దోమ సెప్టెంబర్ 18(జనం సాక్షి) దోమ మండల్ బహుజన సమాజ్ పార్టీ మండల్  ఇంచార్జ్  గార్లపల్లి మల్లన్న …

సీనియర్ జర్నలిస్టు వెంకటస్వామికి ఘన సన్మానం

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్ర యూనియన్‌ అఫ్‌ వర్కంగ్‌ జర్నలిస్ట్‌ (ఐజేయూ) కరీంనగర్‌ జిల్లా జాయింట్‌ సెక్రెటరీగా ఇటీవలే ఏకగ్రవంగా ఎన్నికైన మండలానికి …