మెదక్

కోహిర్ లో ఘనంగా జాతీయ సమైక్యత ఉత్సవాలు

జహీరాబాద్ సెప్టెంబర్ 17(జనం సాక్షి)మండల కేంద్రంలోని మండలప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ఘనంగా జరుపుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జరిగిన …

బచ్చన్నపేటలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

బచ్చన్నపేట సెప్టెంబర్ 17 (జనం సాక్షి) బచ్చన్నపేట మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు మండల అధ్యక్షులు కోడూరి వెంకటాచారి ఆధ్వర్యంలో ఘనంగా …

ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

జహీరాబాద్ సెప్టెంబర్ 17 (జనం సాక్షి) సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి మోసం చేసిన మోడీ జన్మదినాన్ని జాతీయ నిరుద్యోగ దినోత్సవంగా ప్రకటించడం …

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 17:: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలో శ్రీ మద్విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సభ్యులు ఘనంగా …

జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ నాయకులు

జహీరాబాద్ సెప్టెంబర్ 17 (జనం సాక్షి ) సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగ జహీరాబాద్ పట్టణంలో ని హౌసింగ్ బోర్డు కాలనీ లో  …

నైజం విముక్తి తెలంగాణ స్వాతంత్ర విమోచన సంబరాలు

నైజం విముక్తి తెలంగాణ స్వాతంత్ర విమోచన సంబరాలు సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)  సిటీ కళాశాల(A) లో జాతీయ పతాకం ఎగరవేయడం జరిగింది. కార్యక్రమంలో …

అక్బర్ పేట-భూంపల్లి ఎక్స్ రోడ్ నందు ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరణ.

  దుబ్బాక సెప్టెంబర్ 17,( జనం సాక్షి ) టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి సూచనతో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం  హైదరాబాద్ …

పురపాలక సంఘం మెదక్

జనం సాక్షి ప్రతినిధి మెదక్ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా తేదీ. 17.09.2022 నాడు ఉదయం …

గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ బహూకరణ

ఖానాపురం సెప్టెంబర్ 17జనం సాక్షి  మండలంలోని కొత్తూరు గ్రామంలో గణపతి సెంటర్ వద్ద ఉన్న గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామానికి అవసరమైన ఫిజర్ …

*వజ్రోత్సవం లో భాగంగా హెల్మెట్ పంపిణీ చేసిన సర్పంచ్ రమాదేవి*

 *దేవరుప్పుల, సెప్టెంబర్ 17 (జనం సాక్షి):* తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల’ కార్యక్రమాలలో భాగంగా దేవరుప్పుల గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ‘సర్పంచ్ ఈదునూరి రమాదేవి’ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. …