రంగారెడ్డి

మోడీ అసమర్థత వల్లే దేశీయంగా బొగ్గు కొరత

మరోమారు ట్విట్టర్‌ విదికగా కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,జూలై 29(జనంసాక్షి ): కాలికి గాయం కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కేంద్రంపై మరోసారి …

మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి

బ్రిడ్జి వద్ద పరిస్థితిని పరిశీలించిన మంత్రులు త్వరలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్న తలసాని హైదరాబాద్‌,జూలై 29(జనంసాక్షి ): గతకొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు మూసీ నదికి భారీ …

బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌లో మందగమనం

సకాలంలో అందని డోసులతో అయోయం హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): ఓ వైపు ఫోర్త్‌వేవ్‌ హెచ్చరికలు…మరోవైపు పెరుగుతున్న కేసులు మరోమారు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే మంకీపాక్స్‌ ఒకటి మధ్యలో మళ్లీ కలకలం …

ఏకగవాక్షంగా టిఎస్‌ ఐపాస్‌

పరిశ్రమల ఏర్పాటులో సత్వర నిర్ణయాలు పారిశ్రామికంగా మంచి ఫలితాలు హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): టీఎస్‌ఐపాస్‌ దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్‌ ఐపాస్‌ అమలు చేస్తున్న …

: ఈటల రాజేందర్ని విమర్శించే స్థాయి మీకు లేదు

చేవెళ్ల జులై   (జనంసాక్షి) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజ్ పై చేవెళ్ల మండలం …

డ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్థిక ప్రవీణ్ గౌడ్

 రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, జులై   (జనంసాక్షి):- ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి కొంగరకలాన్ లో జరుగుతున్న అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపాలిటీ    ఏఇ వీరాంజనేయులు తో పాటు  …

వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామానికి బయటి ప్రపంచానికి బంధాలు కట్

చేవెళ్ల జులై   (జనంసాక్షి) వర్షాకాలం వచ్చిందంటే రోడ్లు కరాబ్ కావడంతో పక్క గ్రామాలకు మండల కేంద్రానికి వెళ్లలేని పరిస్థితి ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుందని ఎర్రోను కొట్టాల …

ఇబ్రహీంపట్నం మండల మహిళా సమైక్య 14వ సర్వసభ్య సమావేశం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై  (జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం మండల 14వ సర్వసభ్య సమావేశం సమైక్య మండల అధ్యక్షురాలు అనురాధ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ ఎంపీడీవో …

నవంద్గి గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో రమేష్

బషీరాబాద్ జూలై ,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో గురువారం రోజున నవంద్గి గ్రామాన్ని ఎంపీడీవో రమేష్  సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ నవంద్గి గ్రామంలో …

రాగల మూడ్రోజుల్లోనూ వర్షాలు

హెచ్చరించిన వాతావరణశాఖ హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉత్తర`దక్షిణ ద్రోణి.. ఉత్తర`దక్షిణ ఇంటీరియర్‌ కర్నాటక …

తాజావార్తలు