కొత్తగుట్ట క్వారీలో పేలుళ్లు.. కార్మికుడి మృతి
వరంగల్: ఆత్మకూరు మండలం కొత్తగుట్ట క్వారీలో పేలుళ్లు సంభవించాయి. ఈప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. జేసీబీ ధ్వంసం అయింది.
వరంగల్: ఆత్మకూరు మండలం కొత్తగుట్ట క్వారీలో పేలుళ్లు సంభవించాయి. ఈప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. జేసీబీ ధ్వంసం అయింది.
వరంగల్: జిల్లా గూడూరు మండలంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యటిస్తున్నారు.
వరంగల్ : ధర్మసాగర్ (మం) వేలేరులో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు.