వరంగల్

రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌వి మొసలి కన్నీరు: ముత్తిరెడ్డి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరును రైతులే చెబుతారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిపట్ల మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన నమ్ముతారని …

నేడు శాకంబరి ఉత్సవాలు

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని శ్రీసంతోషిమాత ఆలయంలో ఈనెల 26వ తేదీన ఉదయం శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి పెద్ద ఎత్తున కూరగాయలతో …

దేవాదుల నీటితో చెరువులను నింపేందుకు చర్యలు

వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న చెరువులను నింపాలని ప్రభుత్వం యోచిస్తోంది. గోదావరిలో నీరున్నప్పుడు దేవాదుల నీటిని పంపింంగ్‌ ద్వారా …

10 లక్షల మొక్కలకు గ్రేటర్‌ ప్రణాళికలు

మొక్కల పంపిణీకి 13 కేంద్రాల ఏర్పాటు వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): నాల్గో విడత హరితహారం విజయవంతానికి గ్రేటర్‌ వరంగల్‌లో 10 లక్షల మొక్కలు నాటేలా అధికారులు శ్రమిస్తున్నారు. ఇందుకు ఇంటికి …

హావిూ మేరకు మిషన్‌ భగీరథ

వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రజలందరికీ సురక్షితమై నీరు అందుతుందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం …

ఉద్యమంలా హరితహారం కార్యక్రమం

కలెక్టర్‌ ప్రోత్సాహంతో కదలుతున్న అధికారులు జనగామ, జూలై 23 (జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత హరితహారం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగేలా ముందుకు సాగనున్నారు. …

పదవి లేకున్నా సర్పంచులు ముందుండాలి

హరితహారం కోసం కలెక్టర్‌ పిలుపు వరంగల్‌,జూలై20(జ‌నం సాక్షి): హరితహారం ప్రారంభం రోజు మండల పరిధిలోని వీఐపీలతో మొక్కలను నాటించాలని వరంగల్‌ రూరల్‌ లెక్టర్‌ హరిత కోరారు. హరితహారం …

మొక్కల పెంపకంపై ప్రోత్సాహం

జనగామ,జూలై19(జ‌నం సాక్షి): వర్షాలు కురుస్తున్నందున అనుకూల వాతావరణం ఏర్పడిందని, అందువల్లపల్లెల్లో, రహదారుల వెంట ఉద్యమంలా మొక్కల పెంపకాన్ని జోరుగా చేపట్టాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు పేర్కొన్నారు. …

ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన భరోసా

విద్యార్థినిలకు హెల్త్‌కిట్స్‌తో రక్షణ వరంగల్‌,జూలై19(జ‌నం సాక్షి): స్వరాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టం కోసం నాలుగేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ …

శరత్‌ హంతకుడికి కఠిన శిక్ష పడివుంటే బాగుండేది

బంధువుల మనోగతం వరంగల్‌,జూలై18(జ‌నం సాక్షి): అమెరికాలో శరత్‌ను చంపిన వాడు కఠిన కారాగారా శిక్ష అనుభవించి ఉంటే బాగుండేదని శరత్‌ బంధువుల అభిప్రాయపడ్డారు. శరత్‌ను చంపిన వాడు …