వరంగల్

జయశంకర్‌ సార్‌కు ఆశయాల మేరకు నడుచుకుంటున్న కెసిఆర్‌

కడియం తదితరుల ఘన నివాళి వరంగల్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): ఆచార్య జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా పలువురు నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి కడియం …

సిలిండర్‌ పేలుడుతో ఉలిక్కిపడ్డ గ్రామం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం ప్రమాదంపై అనుమానాలు..దర్యాప్తు చేపట్టిన పోలీసులు వరంగల్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి ): వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దామెర …

భావితరాల కోసమే హరితహారం

హరితహారంలో భాగస్వామ్యం కావాలి బాధ్యతగా మొక్కలను సంరక్షించాలి వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో హరితహారం వాకర్స్‌ తో కలిసి మొక్కలు నాటిన కడియం శ్రీహరి వాలిబాల్‌ …

వరంగల్‌ కోటలో హెరిటేజ్‌ వాక్‌

వరంగల్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): చారిత్రక కాకతీయుల కట్టడాలు కలిగిన ఖిల్లా వరంగల్‌ ప్రాంతంలో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు. జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పురాతన కట్టడాల సందర్శనలో భాగంగా చేపట్టిన …

గోదావరి జలాలతో చెరువులు నింపుతాం

నాలుగేళ్లుగా అనేక అభివృద్ది కార్యక్రమాలు కాంగ్రెస్‌ పార్టీకి విమర్శలు తప్ప మరోటి తెలియదు: ఎర్రబెల్లి జనగామ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): గోదావరి జలాలతో చెరువులు నింపుతానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి …

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలి

వరంగల్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం వెంటనే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్దరించాలని ఉపాధ్యా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ఆదాయ …

పాఠశాలల్లో మొక్కల పెంపకం తప్పనిసరి

హరిత కేంద్రాలుగా వాటిని అభివృద్ది చేయాలి: కలెక్టర్‌ జనగామ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఈ ఏడాది హరిత పాఠశాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలనే ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లాలో …

కంటి వెలుగును విజయవంతం చేయాలి: కడియం

వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): కంటివెలుగు ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంలో చిత్తశుద్దితో కార్యక్రమాన్‌ఇన నిర్వహించాలని డపి/-యూటి సిఎం కడియం శ్రీహరి సూచించారు. ఎక్కడా అజాగ్రత పనికిరాదన్నారు. …

ఎర్రబెల్లి దంపతుల చిత్రపటానికి పాలాభిషేకం

జనగామ,ఆగస్ట్‌1(జ‌నం సాక్షి): ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పాలకుర్తి, తొర్రూర్‌ కేంద్రాలలో నిరుద్యోగ యువతకు ఎస్సై విఆర్‌వో, కానిస్టేబుల్‌, గ్రూప్‌-4 ఉద్యోగ పోటీ పరీక్షలకై నిర్వహిస్తున్న ఉచిత …

వరంగల్‌ బస్సు డిపోలో అగ్ని ప్రమాదం

– ఐదు బస్సులు దగ్దం – విచారణకు ఆదేశించిన మంత్రి మహేందర్‌రెడ్డి వరంగల్‌, ఆగస్టు2(జ‌నం సాక్షి) : వరంగల్‌లోని ఆర్టీసీ డిపో-1లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని …