వరంగల్

సమస్యల పరిష్కారం కోసమే క్షేత్రస్థాయి పరిశీలన

వెంటనే పరిష్కరించేలా చర్యలు ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్న స్పీకర్‌ భూపాలపల్లి,జూలై18(జ‌నం సాక్షి): క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి పల్లెనిద్ర, బస్తీ ప్రగతినిద్ర ఎంతగానో దోహదపడుతున్నాయని స్పీకర్‌ సిరికొండ …

రహదారి సమస్యలు యధాతథం

సూర్యాపేట,జూలై18(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలను కలిపే ప్రధాన మార్గాలను విస్తరించాలని అనుకున్నా వాటిని పట్టించుకోక పోవడంతో రోడ్లన్నీ ఎగుడుదిగుడుగా, గుంతల …

రెవెన్యూ శాఖ అత్యుత్సాహం

అటవీ భూములకు పట్టాలు విద్యుత్‌ శాఖ ఉచిత విద్యుత్‌ సౌకర్యం భూముల స్వాధీనం కోసం మేల్కొన్న అటవీశాఖ వరంగల్‌,జూలై18(జ‌నం సాక్షి): రెవెన్యూ అధికారుల మాయ కారణంగా అటవీభూములకు …

విద్యుత్‌ రంగంలో అద్భుత ఫలితాలు

– కేసీఆర్‌ మేధస్సుతోనే ఇది సాధ్యమైంది – 24గంటల విద్యుత్‌ ఇస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదే – లోవోల్టేజీ సమస్యను అధిగమించాం – మంత్రి జగదీశ్‌ రెడ్డి …

ఆగస్టు 1న ఆటో హారన్‌ బహిరంగ సభ

వరంగల్‌,జూలై17(జ‌నం సాక్షి): ఆగస్టు 1న హన్మకొండలోని ఏనుగలగడ్డ జయశంకర్‌ ప్రాంగణంలో ఆటో హారన్‌ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో యూనియన్‌ వరంగల్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు …

నేటి జిల్లా బంద్‌కు అనుమతి లేదు

మహబూబాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపన కోసం విపక్ష పార్టీల ఆధ్వర్యంలో తలపెట్టనున్న జిల్లా బంద్‌కు ఎలాంటి అనుమతులు లేవని ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి స్పష్టం చేశారు. …

దేవాలయాలే లక్ష్యంగా దోపిడీ

ముఠా సభ్యలును పట్టుకున్న పోలీసులు మహబూబాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): ఎట్టకేలకు గుడి దొంగలు అరెస్ట్‌ కావడంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండేళ్లుగా పలు జిల్లాల్లోని దేవాలయాల్లోని …

చెరువు గట్లపై భారీగా మొక్కల పెంపకం

అటవీశాఖ అధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం,జూలై17(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా చెరువు గట్లపై పెద్ద ఎత్తున మొక్కుల నాటే కార్యక్రమం చేపట్టాని భద్రాద్రి కొత్తగూడెం …

జనగామలో అడవుల పెంపకం కోసం కసరత్తు

హరితహారంతో ముందుకు సాగాలని నిర్ణయం జనగామ,జూలై17(జ‌నం సాక్షి): ఏమాత్రం అటవీ ప్రాంతం లేని కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లాలో అడవిని పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది …

17న వరంగల్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సదస్సు

హాజరవుతున్న ఎఐసిసి సభ్యుడు శ్రీనివాస కృష్ణన్‌ వరంగల్‌,జూలై13(జ‌నం సాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ప్రజలు ముందుకు వెళ్లబోతున్నామని డిసిసి అధ్యక్షుడు …