వరంగల్

ఆగమేఘాల విూద అనువైన ప్రాంతంగా గాంధీనగర్‌ గుర్తింపు

సిఎం కెసిఆర్‌ హరితహారం కోసం పక్కాగా ఏర్పాట్లు నేడోరేపో ఖరారు కానున్న పర్యటన తేదీలు భూపాలపల్లి,జూలై11(జ‌నం సాక్షి): సీఎం కెసిఆర్‌ నాలుగో విడత హరితహారం కార్యక్రమంను ప్రారంభించేందుకు …

పరకాల మున్సిపాలిటీలో అవిశ్వాస రగడ

కలెక్టర్‌కు లేఖ ఇచ్చిన కౌన్సిలర్లు వరంగల్‌ రూరల్‌,జూలై10(జ‌నం సాక్షి ): తెలంగాణలో అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్ల వరుస అవిశ్వాస తీర్మానాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. …

దొంగ అరెస్ట్‌: నగదు స్వాధీనం

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై10(జ‌నం సాక్షి ): జయశంకర్‌ భూపాలపల్లిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న దొంగను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి …

బిసిలకు పెద్దపీట వేస్తున్న కెసిఆర్‌: ఎమ్మెల్సీ 

జనగామ,జూలై10(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం గతంలో ఏ ప్ర …

సర్వేలో లోపించిన సమగ్రత?

కౌలుదార్లు సొంత భూములుగా నమోదు ప్రభుత్వ భూములకూ ఇదే లెక్క జనగామ,జూలై10(జ‌నం సాక్షి): ప్రభుత్వానికి సంబంధించిన భూములు, తదితర అంశాలను రైతు సర్వే నివేదికలో విడిగా పేర్కొనాలని …

కాంగ్రెస్‌ నేతలను ప్రజలే తరిమికొడుతారు

– ప్రతి అభివృద్ధి పనికి కాంగ్రెస్‌ నాయకులు అడ్డుపడుతున్నారు – పాలమూరు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట – అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి …

గిరిజన గ్రామాల్లో కరెంట్‌ వెలుగులు

చేయూతనిస్తున్న దీనదయాల్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన తక్కువ ఖర్చుకే విద్యుత్‌ సరఫరా వరంగల్‌,జూలై9(జ‌నం సాక్షి): అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తూ సూర్యోదయం తప్ప విద్యుత్‌ వెలుగులు చూడక …

హరితహారంలో గిరిజనులు భాగస్వాముల కావాలి

ప్రజలంతా పాల్గొంటేనే విజయవంతం: చందూలాల్‌ వరంగల్‌,జూలై9(జ‌నం సాక్షి): హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గిరజిన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్‌ పిలపునిచ్చారు. గిరిజనులు …

ఆకుపాముల వద్ద ఘోర ప్రమాదం

సూర్యాపేట(జ‌నం సాక్షి ): మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘోర ప్రమాదం తప్పింది. కారును తప్పించబోయిన రాజధాని బస్సు డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో …

మొక్కల పెంపకం పంచాయితీల బాధ్యత

సమగ్ర ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి జనగామ,జూలై7(జ‌నం సాక్షి): తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం 2018 ప్రకారం ప్రతీ గ్రామ పంచాయతీ తప్పనిసరిగా హరితహారం మొక్కల …