సిద్దిపేట

తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు గా వసిమా

జహీరాబాద్ ఆగస్టు 17 (జనంసాక్షి:) తెలంగాణ వికలాంగుల వేదిక సంగారెడ్డి  జిల్లా ఉపాధ్యక్షురాలు గా నియమిస్తున్నట్టు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకుడు మేకల సమ్మయ్య ఈమెయిల్ ద్వారా …

భీమదేవరపల్లి మండలం బీజేపీ పార్టీ ఆఫీస్ ప్రారంభం

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (17) జనంసాక్షి న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో తెరాస నాయకులు గుండాయిజం చేస్తున్నారని మీటింగ్లకు ఫ్లెక్సీలు కడితే తప్ప ఒక నీచమైన సంస్కృతిని తెరాస …

వయ్యారి భామ మొక్కల నివారణ పై అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్తలు

గరిడేపల్లి, ఆగస్టు 17 (జనం సాక్షి): కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో బుధవారం  పార్తీనియం  వయ్యారి భామ వలన కలిగే అనర్ధాలు వాటి నిర్మూలన వలన …

*పెద్దేముల్ లో ఉవ్వెత్తున ఎగిసిపడిన జాతీయత భావం…*

పెద్దేముల్ ఆగస్టు 17( జనం సాక్షి) భారత్ మాత కి జై , వందేమాతరం నినాదాలతో  పెద్దేముల్ మార్మోగింది. బుధవారం నాడు పెద్దేముల్ మండల కేంద్రంలో స్వతంత్రం …

గ్రంథాలయం జులై మాసం ఉత్తమ పాఠకులకు బహుమతులు ప్రధానం

మోత్కూరు ఆగస్టు 17 జనంసాక్షి : మోత్కూర్ శాఖా గ్రంథాలయం సేకరించిన పది వేల పైచిలుకు పుస్తకాలను పాఠకులకు పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెల …

అమ్మ నాన్న చనిపోవడంతో అనాథగా మారిన కూతురు.

– అనాధ బాలికను ఆదుకున్న సుల్తాన. – ఎన్ని డబ్బులు సంపాదించినామని ముఖ్యం కాదు. –  పేదలకు సేవ చేయడమే అసలైన గొప్పదనం. ఇందు ప్రియాల్ అంగన్వాడీ …

బాధిత కుటుంబాన్ని పరామర్శ

గుడిహత్నూర్: ఆగస్టు 17 జనం సాక్షి)తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేందూర్ జలపతి తల్లి ఇటీవల అనారోగ్యంతో  మృతి చెందగా   విషయం తెలుసుకున్న  తుడుం దెబ్బ జిల్లా …

రక్తదానం చేసి ప్రణదాతలుగా నిల్వాలి

. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 17 , ( జనం సాక్షి) :  డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారత …

ఉచిత వైద్య శిబిరము

సర్పంచ్ మామిళ్ళ నర్సింలు దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల పరిధిలోని  ఊట్ పల్లి గ్రామంలో గ్రామ ప్రజలకు  శారద హాస్పిటల్ – పరిగి వారి …

విజేతలకు బహుమతుల ప్రధానం…

గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి – డాక్టర్ దూళ్ల పరుశరాములు. ఊరుకొండ, ఆగస్టు 16 (జనం సాక్షి): స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్వతంత్ర దినోత్సవం రోజున …