పోప్ ఫ్రాన్సిస్ త్వరలోనే అమెరికా పర్యటన చేపట్టనున్నారు. జీవితంలో తొలిసారిగా అమెరికాకు వెళ్తున్న ఆయన పలు నగరాల్లో పర్యటించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయిందని, తేదీలు …
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ సెక్టార్ లో గత అర్ధ్రరాత్రి నుంచి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోంది. 82 ఎంఎం ఫిరంగులతో దాడులకు …
సోషల్ మీడియా రాకతో జనలకు ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ సమాచారాన్ని చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. చివరకు పత్రికలు, …
వికృతచేష్టలతో జనాలను అత్యంత కిరాతకంగా హతమారుస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఏకంగా సొంత కరెన్సీని తయారు చేయబోతున్నారు. ఈమేరకు బంగారు దినార్కు సంబంధించిన వీడియోను ఐఎస్ మీడియా విభాగం …
అంతర్జాతీయ మార్కెట్లో భారీగా ముడి చమురు ధరలు దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్పై ధరలను తగ్గించింది. లీటర్ పెట్రోల్పై రూ.2, లీటరు డీజిల్పై 50 …
హుదూద్ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన నాలుగు జిల్లాలకు రూ.2220 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. గత యేడాది సంభవించిన హుదూద్ తుఫాను …