అంతర్జాతీయం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ఎడ్జ్‌బాస్టస్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

దక్షిణాఫ్రికాలో ఎన్నారై హత్య

డర్బన్‌, (జనంసాక్షి): దక్షిణాఫ్రికా ప్రవాసభారతీయుడొకరు కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. బెంజమిన్‌ మూడ్లే(46) ను ఆయన కొడుకు డరేన్‌ పదయాచి కిరాతకంగా హత్య చేశాడు. ఛాతీ భాగంలో …

‘నాట్స్‌’ సాహిత్య పోటీల విజేతలు

వాషింగ్టన్‌: ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్‌) జులై 4 నుంచి 6వ తేదీ వరకు డల్లాస్‌లోని ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న మూడవ ద్వైవార్షిక సందర్భంగా ఏర్సాటు …

భారత్‌ అక్ష్యం 234

లండన్‌ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు …

తొలి వికెట్‌ కోల్పోయిన వెస్టిండీస్‌

లండన్‌, (జనంసాక్షి): ఛాంపియన్స్‌ ట్రోఫీ నేటి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న వెస్టిండీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 25 పరుగుల వద్ద గేల్‌ (21) అవుటయ్యాడు. చార్లెన్‌, బ్రేవోలు …

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

లండన్‌,(జనంసాక్షి): ఛాంపియన్స్‌ ట్రోఫి టోర్నమెంట్‌ ఇవాళ్టి మ్యాచ్‌లో భారత్‌, వెస్టిండీస్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాఛ్‌కు టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత క్రికెటర్‌ విరాట్‌ …

ఆస్ట్రేలియా పడవ ప్రమాదంలో 13 మంది మృతి

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని క్రిస్ట్‌మస్‌ ఐలాండ్‌ సమీపంలోని ఇండియాస్‌ సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో 13 మృతదేహలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. 55మందితో చేపల వేటకు ఇండోనేషియా పడవ …

నాట్స్‌ సాహిత్య పోటీల విజేతలు

డల్లాస్‌: డల్లాస్‌లోని ఇర్వింగ్‌ కన్వెస్షన్‌ సెంటర్‌లో జులై 4,5,6వ తేదీలలో జరగబోయే 3వ నాట్స్‌ అమెరికా తెలుగు సంబరాలను పురస్కరించుకుని సాహిత్య కార్యక్రమాల నిర్వహకులు ఈ కింద …

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి విజేత శ్రీకాంత్‌

బాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి బ్యాడ్మింటన్‌ విజేతగా తెలుగుతేజం శ్రీకాంత్‌ నిలిచాడు. ఫైనాల్లో ప్రపంచ నంబర్‌ 7 బున్సాక్‌ పొన్సనాపై 21-16, 21-12 తేడాతో శ్రీకాంత్‌ …

మిలిటరీ అకాడమీలో 631 మందికి శిక్షణ పూర్తి

డెహ్రడూన్‌: ఉత్తరఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూస్‌లోని సుప్రసిద్ధ ఇండియన్‌ మిలిటరీ అకాడమీ నుంచి 631 మంది కేడెట్‌లు తాజాగా శిక్షణ పూర్తిచేసుకున్నారు. వారిలో 74 మంది భారత్‌తో స్నేహసంబంధాలున్న …