అంతర్జాతీయం

ఇండోనేషియాలో మరోమారు ప్రకంపనలు

సుంబా దీవిలో రెండుసార్లు కంపించిన భూమి జకర్తా,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఇండోనేసియాపై మరోసారి ప్రకృతి కన్నెర చేసింది. ఇటీవల సులవేసి ద్వీపంలో సంభవించిన భూకంపం, సునావిూ ధాటికి మరభూమిని తలపిస్తున్న …

ఆ హెలికాప్టర్‌లో ఉంది మేమే

– నిబంధనలు ఉల్లంఘించామని తెలియదు – కాల్పులు జరుగుతున్నాయని తెలిసి గమ్యం మార్చాం – అవి భారత్‌ జరిపిన కాల్పులేనని ల్యాండ్‌ అయ్యాక తెలిసింది – పాక్‌ …

భారత్‌కు సాయం అందిస్తాం

– భారత చమురు దిగుమతులపై అమెరికా స్పందన న్యూయార్క్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడం భారత చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ …

మళ్లీ అడ్డు తగిలిన డ్రాగన్‌

– మసూద్‌ ఉగ్రవాది అనడానికి ఆధారాలేంటని ప్రశ్న – మరోసారి భారత్‌ ప్రతిపాదన తిరస్కరణ – భారత్‌, పాక్‌ వాదనలు వేరుగా ఉన్నాయి – అన్ని దేశాలే …

ఇండోనేషియాలో సునావిూ బీభత్సం

– 48మంది మృతి, 356మందికి తీవ్ర గాయాలు – మరికొంతమంది గల్లంతు – మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం – వెల్లడించిన దేశ జాతీయ విపత్తు …

చర్చలకు భారతే అడ్డంకి 

– శాంతిపూర్వక చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమే – సార్క్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం నుంచి సుష్మా వెల్లడం సరికాదు – పాకిస్థాన్‌ మంత్రి షా …

ట్రంప్‌ భారత్‌కు రావాలనుకుంటున్నారు

– సమయం కోసం ఎదురుచూస్తున్నారు –  అమెరికా విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి వెల్లడి వాషింగ్టన్‌, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో …

పాక్‌ ఉగ్రవాదాన్ని ఎండగట్టిన భారత్‌

సార్క్‌ సదస్సులో తీవ్రంగా స్పందించిన సుష్మాస్వరాజ్‌ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎండగట్టాలని పిలుపు న్యూయార్క్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): పాక్‌ ఉగ్ర చర్యలను భారత్‌ మరోమారు ఎండగట్టింది. ఈ …

తప్పిన పెను ప్రమాదం

– ల్యాండింగ్‌ సమయంలో చెరువులోకి దూసుకెళ్లిన విమానం – సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు – న్యూజిల్యాండ్‌లోని మైక్రోనేషియన్‌ ద్వీపంలో ఘటన వెల్లింగ్టన్‌, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి) : న్యూజిలాండ్‌లో పెను …

వాళ్లు నన్ను చూసి నవ్వలేదు..

– నాతో పాటే నవ్వారు న్యూయార్క్‌, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : ఐక్యరాజ్య సమితిలో తాను ప్రసంగిస్తున్న సమయంలో అక్కడి సభ్యులు నవ్వారని వస్తున్న వార్తలు అవాస్తవమని, వాళ్లు ఓ …