జాతీయం
హిమాచల్లో స్వల్ప భూకంపం:- రిక్టర్ స్కేల్పై 4.5 నమోదు
షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5 నమోదైంది. చంబా, లహాల్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
తెలుగుదేశం ర్యాలీ
సంగారెడ్డి : తెలుగుదేశం అధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాల వేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఅర్ విగ్రహనికి పూలమాల వేసి హైదరాబాద్కు బయలుదేరారు
తాజావార్తలు
- హుజూరాబాద్లో భారీ చోరీ
- రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది
- భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం..కమల్హాసన్
- బీఆర్ఎస్ నీళ్లు పారిస్తే.. కాంగ్రెస్ నీళ్లు నములుతున్నది
- బీసీ నేతలతో సీఎం రేవంత్ కీలక భేటీ
- కొవిడ్ మాదిరి
- నా దెబ్బకు బ్రిక్స్ కూటమి బెంబేలెత్తింది
- దేశాన్నే దోచుకుంటుంటే వ్యక్తిగతమెలా అవుతుంది?
- సంక్షేమమే ప్రథమం
- ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య?
- మరిన్ని వార్తలు