జాతీయం
‘తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమే’
న్యూఢిల్లీ: తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్రమేనని ఏఐసీసీ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. కేసీఆర్తో చర్చలు జరిపింది. వాస్తవమేనని, అవరమైతే మళ్లీ చర్చిస్తామని ఆయన తెలియజేశారు.
తెలిసిన డెయిరీ ఛైర్మెన్ జాడ
ప్రకాశం : అపహరణకు గురైన ప్రకాశం జిల్లా డెయిరీ ఛైర్మన్ చల్లా శ్రీనివాసరావు జాడ తెలిసినట్లు జార్ఖండ్ పోలిసులు తెలిపారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామన్నారు.
తాజావార్తలు
- ఉత్తరాది గజగజ
- ‘వెట్టింగ్’ వెతల వేళ ‘రద్దు’ పిడుగు
- దేవుడికి విశ్రాంతి నివ్వరా?
- మరో వివాదంలో నితీశ్
- రూపాయి మరింత పతనం
- నౌరోజిక్యాంపు సర్పంచ్ బోయ సత్యమ్మ w/బోయ వెంకన్న
- చిన్న తాండ్రపాడు సర్పంచ్ మహేశ్వరమ్మ w/ సుధాకర్ గౌడ్ గారికి 1707 ఓట్ల మెజార్టీ గెలుపు
- అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
- 42శాతం రిజర్వేషన్లతోనే పరిషత్ ఎన్నికలకు వెళ్లాలి
- కమిటీ బలపరిచిన అభ్యర్థి నారాయణమ్మ నర్సింహులు ఘన విజయం
- మరిన్ని వార్తలు




