Main

భాగ్యనగరంపై కన్నేసిన దొంగల ముఠాలు

హైదరాబాద్‌ : రాజధాని నగరంపై దొంగల ముఠాలు గురిపెట్టాయి.. కొంతకాలంగా అంతగా కనపడని చోరుల హడావుడి తాజాగా తారస్థాయికి చేరింది. ఓవైపు గస్తీ .. నిఘా పెంచామని …

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ఏడు ప్రత్యేక రైళ్ల

సికింద్రాబాద్‌ : సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణీకుల సౌకర్యం కోసం ఏడు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. జనసాధారణ్‌ పేరుతో ఈ రైళ్లను ఆయా రూట్లలో …

హైదరాబాద్‌లో దారుణం..16ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్‌

 హైదరాబాద్‌ : నగరంలోని కామాటీపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గొల్లాకిడికి చెందిన 16 ఏళ్ల మైనర్‌ బాలికపై 11మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. …

సంక్రాంతి సంబ‌రాల్లో పాల్గొన్న విదేశీ వ‌నిత‌లు

వరంగల్ : సంక్రాంతి సందడి ముందుగానే ప్రారంభమైంది. వరంగల్ లో విదేశీయుల ఆట పాటలమద్య సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి..ఖాజీపేటలోని బాలవికాస స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన …

నేడు ఆటోలు,క్యాబ్‌ల బంద్‌

హైదరాబాద్‌,జనవరి7(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం మోటర్‌ వెహికిల్‌ చట్ట సవరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 8న మంగళవారం ఆటోలు, పాఠశాలల వ్యాన్‌లు, క్యాబ్‌ల …

అసెంబ్లీ ఫలితాలతో మారిన తెలంగాణ సీన్‌

మరోమారు అడియాశలు కానున్న కాంగ్రెస్‌ ఆశలు 16 ఎంపి సీట్లు గెలుపే లక్ష్యంగా కెసిఆర్‌ కసరత్తు హైదరాబాద్‌,జనవరి7(జ‌నంసాక్షి): మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలకు అవకాశం లేకుండా అభివృద్ది, …

గ్రామాల్లో మొదలైన పంచాయితీ సందడి

తొలిదశ నామినేషన్ల గట్టానికి తెర పన్ను బకాయిలు, బెయిల్‌ ఉన్నా అనర్హులే నేరచరిత్రను ముందే వెల్లడించాలి హైదరాబాద్‌,జనవరి7(జ‌నంసాక్షి): పంచాయితీల్లో ఎన్నికల సందడి మొదలయ్యింది. మొదటి దశ పోలింగ్‌కు …

అన్నదాతను గట్టెక్కించడంలో కేంద్రం విఫలం

రాష్ట్రాలతో సమన్వయం లేకుండా పథకాల ప్రకటన సమిష్టి నిర్ణయాలతో రైతులకు ఉపకారం తెలంగాణ విధానాలు ఆదర్శం కావాలి హైదరాబాద్‌,జనవరి5(జ‌నంసాక్షి): దేశంలో అన్నదాతలను ఆదుకునేందుకు రకరకాల వాగ్దానాలు చేసిన …

 తెలంగాణ పందెం కోళ్లకు ఆంధ్రాలో డిమాండ్‌

తెలంగాణలో పెంపకందార్లకు కాసుల పంట హైదరాబాద్‌,జనవరి5(జ‌నంసాక్షి): తెలంగాణలో పెంచుతున్న కోళ్లకు ఆంధ్రాలో డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది.  సంక్రాంతి సందర్భంగా పందెం కోళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. రానున్న సంక్రాంతిని …

బషీర్‌బాగ్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): బషీర్‌బాగ్‌లోని స్కైలైన్‌ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తుపై ఉన్న టెర్రస్‌పై భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెంట్‌ హౌస్‌లో ఉన్న ఫ్లాట్‌లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఆ …