Main

నోటిఫికేషన్‌ విడుదలైంది .. ఎన్నికలు ఆపలేం

– రిజర్వేషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయండి – తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం – నాలుగు వారాలకు తదుపరి విచారణ వాయిదా హైదరాబాద్‌, జనవరి3(జ‌నంసాక్షి) …

శ్రీశైలం హైవేపై అయ్యప్ప స్వాముల ఆందోళన

కేరళ ప్రభుత్వం, హిందువుల వ్యతిరేక శక్తుల దిష్టిబొమ్మల దహనం తెనాలిలో హిందూ వాహినీ కార్యకర్తల ఆందోళన శుక్రవారం తెనాలి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చిన హిందూ వాహినీ హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): …

పాఠశాలల పటిష్టతలో స్థానికుల భాగస్వామ్యం

కెజి టూ పిజి కార్యాచరణకు పూనుకోవాలి హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా పనిచేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయని …

బిసి రిజర్వేషన్లపై విపక్షాలది అనవసర రాద్దాంతం

చిత్తశుద్దితో రిజర్వేషన్లు పెంచిందే తాము రిజర్వేషన్లు పెంచకుండా కోర్టుకు వెళ్లిందే కాంగ్రెస్‌ హైకోర్టు, సుప్రీం తీర్పుల మేరకు నడుచుకోవడమే మా కర్తవ్యం బిజెపి దద్దమ్మలు కేంద్రాన్ని ఎందుకు …

ట్యాంపరింగ్‌ చేస్తే ఆ మూడు రాష్ట్రాల సంగతేంటి?

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు అయినా బుద్ది రాలేదన్న సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఇవిఎంలను ట్యాంపరింగ్‌ చేశామని కాంగ్రెస్‌ నేతలు చేసిన ఆరోపణలపై సిఎం  …

ఏపీకి హైకోర్టు వస్తే బాబుకు బాదేంటి?

– న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్న బాబుపై సుమోటోకేసు పెట్టాలి – వైసీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా హైకోర్టు ఏపీకి …

ఆయేషా కేసులో సిబిఐ స్పీడ్‌

ముగ్గురు కోర్టు ఉద్యోగులపై కేసు హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  సంచలనం సృష్టించిన అయేషా విూరా హత్య కేసుకు సంబంధించి సీబీఐ.. దర్యాప్తులో వేగం పెంచింది. ఇందులో భాగంగా విజయవాడ కోర్టుకు …

హోం మంత్రిచే నుమాయిష్‌ ప్రారంభం

– మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌29(జ‌నంసాక్షి): నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జనవరి 1న నుమాయిష్‌ను హోం మంత్రి మహమూద్‌అలీ ప్రారంభిస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే …

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ ఆకస్మిక తనిఖీ

రోడ్డుపై మురికినీరు వదిలిన ఫ్లాట్‌ యజమానికి జరిమానా హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):మురికినీరు రోడ్డుపై వదిలినందుకు ఫ్లాట్‌ యజమానికి జీహెచ్‌ఎంసీ రూ. 25 వేలు జరిమానా విధించింది. ఈ ఘటన నగరంలోని …

కుంభమేళాకు రండి

– కేటీఆర్‌ను ఆహ్వానించిన యూపీ మంత్రి సతీశ్‌ మహానా హైదరాబాద్‌, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) :  2019లో జరిగే కుంభమేళాకు హాజరుకావాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌ కు చెందిన మౌలికవసతుల, పారిశ్రామికాభివృద్ధి …