Main

కేటీఆర్‌ ఇది నీఇల్లే అనుకో!

– కేటీఆర్‌, ఒమర్‌ అబ్దుల్లా మధ్య ఆసక్తికర సంభాషణ హైదరాబాద్‌, జనవరి17జ‌నంసాక్షి) : కేటీఆర్‌.. ఇది నీఇల్లే అనుకో.. నువ్వు ఎప్పుడైనా రావొచ్చు అంటూ తెరాస వర్కింగ్‌ …

ప్రజలకు సిఎం కెసిఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంతో, ఉత్సాహంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పంటలు …

బస్టాండ్లలో తప్పని పడిగాపులు

సొంతూర్లకు వెళ్లాలనుకున్న వారికి భంగపాటు ఉదయమే వచ్చినా కిక్కిరిసిన బస్సులు సంక్రాంతికి వెళ్లలేక నానా అవస్థలు హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలన్న ప్రజలకు బస్సులు దొరక్క …

జంటనగరాల్లో రంగవల్లుల వేడుక

ఇళ్లముందు పల్లెక్రాంతి పోటీపడి ముగ్గులేసిన ఆడపడచులు హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): గ్రామాలకు వెళ్లినవారు వెళ్లగా హైదరాబాద్‌లో ఉన్న వారు పండగ వేడుకల్లో పాల్గొనడంతో జంగనగరాల్లోనూ సందడి కనిపించింది. ఉదయమే పలుకానల్లో …

కైట్‌ ఫెస్టివల్‌తో సందడేసందడి

భోగిమంటలతో గ్రామాల్లో పండగ వాతావరణం కోస్తాలో కోడిపందాల జోరు హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. పాడిపంటలకు, సంప్రదాయాలకు పెట్టిందిపేరైన తూర్పు వాకిట సంక్రాంతి సంబరాలు …

తొలివిడత పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఏకగ్రీవాలపై నజర్‌ పెడుతామన్న ఇసి సందడిగా సాగుతున్న ప్రచారాలు హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): తొలి విడతలో జరిగే పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 21న తొలివిడత …

వ్యవసాయ విధానాలపై ఇతర రాష్ట్రాల అధ్యయనం

24గంటల కరెంట్‌..రైతుబందు పథకాలపై ఆసక్తి హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైపు యావత్‌ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. పలు …

తెలంగాణ ప్రజలకు కడియం పండగ శుభాకాంక్షలు

హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆ ఫలాలు అందుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. …

ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చడం దుర్మార్గపు చర్య

జీవో 58 59లను వెంటనే అమలు చెయ్యాలి –  సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ బాల మల్లేష్ జవహర్ నగర్, జనవరి 13 (జనం సాక్షి): …

నేటి నుంచి ప్రచార హోరు

హైదరాబాద్: సోమవారం నుంచి పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తనున్నది. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల తుది …