Main

పవన్‌ కళ్యాణ్‌ అస్పష్ట రాజకీయాలు

కాంగ్రెస్‌, వైకాపాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కార్యాచరణ హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రజారాజ్యం పార్టీతో టిడిపిని దెబ్బకొట్టడం ద్వారా కాంగ్రెస్‌కు అధికరాం దక్కేలా ఆనాడు చిరంజీవి పరోక్షంగా పనిచేశారు. ఆ తరవాత …

కాంగ్రెస్‌ నేతలకు ఇంగితజ్ఞానం లేదు

– గవర్నర్‌ నిజాలు మాట్లాడితే కాంగ్రెసోళ్లకు మింగుడుపడటం లేదు – కాంగ్రెస్‌ నేతలు తీరుమార్చుకోకపోతే తగిన గుణపాఠం తప్పదు – టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ హైదరాబాద్‌, …

రక్తం చిందకుండా ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్లాం

– ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ వదిలిపోతారన్నారు – గ్రేటర్‌ ఎన్నికల్లో 144 స్థానాల్లో గెలుపొందాం – దేశంలో తెలంగాణ కంటే 17 చిన్న రాష్టాల్రు ఉన్నాయి – …

టీటీడీపీని తెరాసలో విలీనం చేస్తే మేలు 

– పార్టీని భుజానవేసుకొని నిడిపిద్దామన్నా సహకరించేవారు లేరు – పార్టీ అంతరించిపోతుందన్న అవమానంకంటే.. మిత్రుడికి సాయంచేస్తే గౌరవంగా ఉంటుంది – కేసీఆర్‌ కూడా టీడీపీ నుంచి వచ్చిన …

తెలంగాణ వ్యాప్తంగా నేరస్తుల సమగ్ర సర్వే

– నేరగాళ్ల వివరాలు సేకరిస్తున్న పోలీస్‌ సిబ్బంది – వివరాలను జియోట్యాగింగ్‌ చేసి టీఎస్‌ యాప్‌లో పొందుపర్చనున్న పోలీసులు హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేరస్తుల …

కాంగ్రెస్‌కు నాయకత్వమే సమస్య  

హైదరాబాద్‌,జనవరి9 జ‌నంసాక్షి : నాయకత్వ సమస్యలో ఉన్న కాంగ్రెస్‌ తెలుగు రాష్టాల్ల్రో  దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో వాటిని …

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చైన్ స్నాచింగ్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో  చైన్ స్నాచింగ్ జరిగింది. అందరూ చూస్తుండగానే క్షణాల్లో బంగారు చైన్ లాక్కెళ్లాడు ఓ దొంగ. షేక్ పేటకు చెందిన యశోద, మల్లేష్ …

6 నెలలు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆరు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు తెలిపారు హైదరాబాద్ సీపీ వీవీ శ్రీనివాసరావు. జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 45లో శ్రీహరి ఇంటి నుంచి …

రోడ్డు ప్రమాదంలో HCU విద్యార్థిని మృతి

హైద‌రాబాద్ జ‌నంసాక్షి: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో ఘోర ప్రమాదం సంభవించింది. బూర్జుగడ్డ వద్ద మంగళవారం తెల్లవారుజామున  కారు బోల్తా కొట్టిన ఘటనలో అనన్య అనే యువతి …

రద్దీ దృష్ట్యా బోగీలు పెంచాలిరద్దీ

హైదరాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): శబరిమల భక్తలతో పాటు , సంక్రాంతికి రద్దీకిఇ అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు అదనపు బోగీలను వేయాలని పలవురు ప్రయాణికుల కోరుతున్నారు. ఇప్పటికే శబరికి …