Main

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

– యూఏఈ పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం హైదరాబాద్‌,ఆగష్టు 11(జనంసాక్షి): తెలంగాణలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, యూఏఈ …

ఎస్పీని సస్పెండ్‌ చేయండి

– నేరెళ్ల బాద్యులపై చర్యలు తీసుకోండి – డీజీపీని కలిసిన అఖిలపక్షం హైదరాబాద్‌,ఆగష్టు 11(జనంసాక్షి):నేరెళ్ల ఘటనపై మరోసారి విపక్షాలు కలిసి ముందుకు సాగాయి. దళితులపై దాడి వ్యవహారంలో …

రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ నుంచి సిట్‌ ఆఫీస్‌ వరకు పాదయాత్రకు …

రాష్ట్రంలో అదనంగా శిశు వైద్యశాలలు

రాష్ట్రంలో అదనంగా మాతా శిశు వైద్యశాలల ఏర్పాటు మీద హైదరాబాద్ లోని  సచివాలయంలో సంబంధిత అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సమీక్ష జరుపుతున్నారు. ప్రస్తుతం …

చేనేత వస్త్రపరిశ్రమపై జీఎస్టీ భారం పడకుండా చూడాలి:డికెఅరుణ

హైదరాబాద్‌: మంత్రి ఈటల రాజేందర్‌ను డి.కె అరుణ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మిక నాయకులు , చేనేత వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ భారం పడకుండా …

అమ్మవారి జాతర ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ

ఆషాఢమాసం ప్రారంభంలోనే గ్రామ దేవతలను  పూజించే సంప్రదాయం తెలంగాణలో ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. గోల్గొండలో ఈ …

జులై 1 నుంచి ఓటర్ల నమోదు

వచ్చే నెల (జులై) 1 నుంచి ఆగస్టు 15 వరకు ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ప్రకటించారు. ఓటరు నమోదులో తొలిసారి జీపీఎస్ …

సబ్ రిజిస్ట్రార్ఇంటిపై ఏసీబీ దాడులు

మేడ్చల్ : మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చందర్‌ రెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎల్ బీ నగర్ …

మద్యం మత్తులో నాలుగో అంతస్తు నుంచి..

హైదరాబాద్‌: మద్యం మత్తులో ఓ యువకుడు ఇంటి పైనుంచి పడిన ఘటన సైదాబాద్‌లో చోటు చేసుకుంది. సైదాబాద్‌లో గౌతమ్‌ అనే యువకుడు మద్యం మత్తులో నాలుగో అంతస్తు …

సిర్పూరు మిల్లు తెరిపించేందుకు కృషి

హైదరాబాద్‌: యాజమాన్యం మారిన తర్వాతే సిర్పూరు పేపర్‌ మిల్లు ఇబ్బందులు ఎదుర్కొని మూతపడిందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయన నేడు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మాట్లాడుతూ సిర్పూరు …