Main

‘అర్జున్‌ రెడ్డి’కి మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు

హైదరాబాద్‌,ఆగస్టు28 : అర్జున్‌ రెడ్డి చిత్ర బృందంపై రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం సోషల్‌ విూడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. …

ఇక ప్రతి చెరువులో చేప పిల్లల పెంపకం-తలసాని

హైదరాబాద్‌,ఆగస్టు28: రాష్ట్రంలో చేప పిల్లల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. ఇప్పటికే పలు చెరువుల్లో చేపల పెంపకాన్ని చేపట్టిన సర్కార్‌ వచ్చే విడతలో భారీగా …

11 నెలల పసివాడికి ప్రాణం పోసిన కేసీఆర్‌

కాలేయ మార్పిడికి రూ. 25 లక్షలు మంజూరు హైదరాబాద్‌,ఆగస్టు28 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం …

గతానికంటే భిన్నంగా తెలంగాణ అసెంబ్లీ-స్పీకర్‌

హైదరాబాద్‌,ఆగస్టు28 : తెలంగాణ అసెంబ్లీ గతానికంటే భిన్నంగా కొనసాగుతోందని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ విూడియా సలహా కమిటీ తొలి సమావేశం …

ఐదుగురు మిత్రుల్లో ఒకరు మృత్యువాత

మరో ఇద్దరికి గాయాలు..విషాదం నింపిన నిర్లక్ష్యం హైదరాబాద్‌,ఆగస్ట్‌28 : ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితుల్లో ఒకరు మృత్యువాత పడడం, మరో ఇద్దరికి విద్యుత్‌ గాయాలు కావడంతో …

శంషాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్ళగూడలో పెను ప్రమాదం తప్పింది. రెండు ఆటో ట్రాలీలు అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి 33/11 కెవి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నాయి. …

వర్షం వస్తే నగర జీవనం అస్తవ్యస్థం

హైదరాబాద్‌,ఆగస్ట్‌28: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలు నగరవాసుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు గుంతలమయమైన రహదారులు వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సర్కార్‌ …

రైల్వే కోర్టుకు మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు

సికింద్రాబాద్: రైల్ రోకో కేసులో రైల్వే కోర్టు మంత్రులు నాయిని, కేటీఆర్, పద్మారావు హాజరయ్యారు. 2011 ఉద్యమ సమయంలో రైల్ రోకో కేసులో వీరు కోర్టుకు హాజరయ్యారు.

రానున్న 48గంటల్లో హైద‌రాబాద్‌కు వర్షసూచన

నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఒడిషా తీరప్రాంతాన్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.  అల్పపీడనానికి అనుబంధంగా …

హైదరాబాద్ హుక్కా సెంటర్లలో అమ్మాయిలు…

హైదరాబాద్‌: నగరంలోని నారాయణగూడ పరిధిలోని పలు హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించగా అమ్మాయిలు పట్టుబడ్డారు. హుక్కా తాగుతూ 16 మంది అబ్బాయిలు, వారితో పాటున్న ఆరుగురు అమ్మాయిలు …