Main

రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ : రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్, పాఠశాల, కమ్యూనిటీహాలు నిర్మాణంకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, …

గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి దానం రాజీనామా

హైదరాబాద్‌: హైదరాబాద్‌ గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి దానం నాగేందర్‌ రాజీనామా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వైఫల్యంపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు …

ఈనెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

దిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు పార్లమెంటు హాల్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బడ్జెట్‌ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. …

విధులు నిర్వహించే చోటనే వీఆర్‌ఓల నివాసం

. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, ఉండనిపై  చర్యలు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు విధులు నిర్వహించే చోటనే …

మరోసారి ఉద్రిక్తంగా ఉస్మానియా

హైదరాబాద్: ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కు మద్దతుగా దండుగా కదిలింది. రోహిత్ …

పరేడ్ గ్రౌండ్‌ చుట్టూ పటిష్ఠ భద్రత

గణతంత్ర దినోత్సవానికి మూడంచల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశామని హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి గుర్తింపు కార్డులు తప్పనిసరి …

ఓల్డ్ సిటీలో కాంట్రాక్ట్ మ్యారేజ్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో  కాంట్రాక్ట్ మ్యారేజీ చేసుకుంటున్న సోమాలియా వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. సోమాలియాకు చెందిన అలీ మహ్మద్.. లక్ష రూపాయలు ఇచ్చి ఓల్డ్ సిటీకి …

HCU విద్యార్ధులకు నేతల సంఘీభావం

రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు CPM జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి. HCU వర్సిటీకి వచ్చిన ఆయన… రోహిత్ ఆత్మహత్యకు కారణాలపై …

దత్తాత్రేయ ఇంటిని ముట్టడించిన ఏఐఎస్‌ఎఫ్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై పలు విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై బుధవారం రాంగనగర్‌లోని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని …

మంటల్లో కాలిపోయిన ఏటీఎం..

హైదరాబాద్ : నగరంలో నాగోల్ లో ఉన్న ఓ ఏటీఎం మంటల్లో కాలిపోయింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నాగోల్ పరిధిలో హెచ్ డీఎఫ్ …

తాజావార్తలు