Main

సిపిఎం మూడో జాబితా

21 శాసనసభ స్థానాలకు 21 మంది అభ్యర్థులతో హైదరాబాద్ :  ఇంతకు ముందు 17 శాసనసభా నియోజకవర్గాలకు అభ్యర్థులను సిపిఎం తెలంగాణ కమిటీ ప్రకటించింది.తెలంగాణ ప్రాంతంలో మరో …

భ్ర‌ద‌తావ‌ల‌యంలో గాంధీభవన్‌

హైదరాబాద్:  గాంధీభవన్‌కు హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు.తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైన నేపథ్యంలో ఆశావహులు టికెట్ రానట్లయితే గాంధీభవన్‌కు చేరుకుని ఆందోళన చేసే అవకాశం ఉన్న …

కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన‌ ఓయూ

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తీరుపై ఓయూ జెఎసి నిప్పులు చెరిగిది. తొలుత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం జరిపిన విద్యార్థి జెఎసి నేతల పేర్లు …

అసెంబ్లీకి విజయశాంతి ?

హైదరాబాద్ : తెలంగాణలో శాసనసభ స్థానాలకు ఖరారైన అభ్యర్థుల్లో ఇద్దరు ఎంపీలున్నారు. విజయశాంతి, వి. హన్మంతరావులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చారు. విజయశాంతికి మెదక్, హన్మంతరావుకు అంబర్పేట స్థానాలు …

కుటుంబంలో ఒక్కరికే చోటు

సబితా ఇంద్రారెడ్డి, శంకర్ రావులకు నో ఛాన్స్ హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ …

కాంగ్రెస్‌తోనే దళితులకు న్యాయం: రఘువీరారెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5   దళితులకు కాంగ్రెస్‌తోనే న్యాయం జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. శనివారం బాబుజగ్జీవన్‌రాం 107వ జయంతిని పురస్కరించుకుని ఇందిరా భవన్‌లో ఆయన చిత్రపటానికి …

సికింద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని సింథీ కాలనీలో సంజయ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు.

నన్ను తన కుటుంబసభ్యురాలిగానే చూసేవారు:పి.సుశీల

హైదరాబాద్‌: అక్కినేని నాగేశ్వరరావు తనను ఎప్పుడు సొంత కుటుంబ సభ్యురాలిగా చూసేవారని, ఆయన మరణవార్త తెలిసి దిగ్భాంతికి లోనయ్యానని గాయని పి.సుశీల అన్నారు. చెనైనుంచి వచ్చిన ఆమె …

ధర్నా విరమించుకోవాలని కేజ్రీవాల్‌ను కోరిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌

ఢీల్లీ,జనవరి 21(జనంసాక్షి):ధర్నా విరమించుకోవాలని ఢీల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ను కోరారు. పోలిసుల వ్యవహారశైలికి నిరసనగా ఆమ్‌ ఆద్మీపార్టీ నిన్నటినుండి రైల్‌ భవన్‌ …

దేవుడు బతికిస్తాడని ………శవంతో సహవాసం

హైదరాబాద్‌,జనవరి 21 (జనంసాక్షి): ప్రకాశం జిల్లా చీరాల బొమ్మల తోట వీదాలో పావని అనే మహిళ మృతి చెందింది .దేవుడు ఆమెను తిరిగి బతికిస్తాడని నమ్మూతూ ఆమె …

తాజావార్తలు