Main

సమ్మె విరమించుకుంటున్నాం ఆటో సంఘాలు

హైదారాబాద్‌,జనవరి 21(జనంసాక్షి):తమ డిమాండ్లు పరిష్కారం కావడంతో జంటనగరాల్లో సమ్మె విరమించుకొంటున్నాం అని ఆటో సంఘాల వారు ప్రకటించారు.ట్రాఫిక్‌ ఉల్లంఘనకు జరిమానా వెయ్యి నుండి రూ.100కు తగ్గిస్తామని కమిషనర్‌ …

పేస్‌ బుక్‌ లో చిన్నారిని అమ్మకానికి పెట్టిన తల్లి

ఇంటర్‌నెట్‌ డెస్క్‌,హైదరాబాద్‌,జనవరి 21(జనంసాక్షి): చీలీ దేశానికి చెందిన వెరోనిక కర్రేరా అనే 18ఏళ్ల యువతి తన బిడ్డను పేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టింది.చిలీ లోని మైపు పట్టణానికి చెందిన …

సంజయ్‌దత్‌ కు మరో నెల పెరోల్‌

భార్య ఆనారోగ్యం నేపధ్యంలో మంజూరు పూణే,.జనవరి 20 (జనంసాక్షి):బాలీవుడ్‌ నటుడు ,1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన సంజత్‌దత్‌ పెరోల్‌ గడువును మరో …

అవీనీతి ఆరోపణలతో సస్పెండైన పెదపాడు ఎస్సై

పెదపాడు(పశ్చిమ గోదవరి జిల్లా),జనవరి 20 (జనంసాక్షి): ట్రైనీ ఎస్సైగా పని చేస్తున్న కాలంలో అవీనీతికి పాల్పడిన ప్రస్తుత పెదపాడు ఎస్సై డి.గంగా భవాని ఏలూరూ రూరల్‌ ట్రైనీ …

కమ్మని నిద్రతో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పునకు దూరం

వాషింగ్టన్‌,జనవరి20 (జనంసాక్షి): కంటి నిండా నిద్రపోతే పురుషుల్లో క్యాన్సర్‌ ముప్పు తగ్గుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది.నిద్ర- మెలుకువ చక్రంలో కీలకంగా వ్యవహరించే మెలటోనిస్‌ అనే హర్మోన్‌ …

చౌక ధరల డిపో డీలర్లకు కమిషన్‌ పెంపు

హైదరాబాద్‌,జనవరి 20 (జనంసాక్షి): రాష్ట్రంలోని చౌక ధరల డిపో డీలర్లకు ప్రభుత్వం కమిషన్‌ పెంచింది. దస్త్రంపై ఈరోజు ఆర్దిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సంతకం చేశారు ఈమేరకు …

న్యూజిలాండ్‌ లోభూకంపం

వెల్లింగ్‌టన్‌,జనవరి 20(జనంసాక్షి):రిక్టర్‌ స్కేలుపై 6.3తీవ్రత గల భూకంపం సోమవారం న్యూజిలాండ్‌ ను కుదిపేసింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సంభవించిన ఈభూకంపం వల్ల భవనాలు దెబ్బతిన్న ట్లు …

హైదారాబాద్‌లో కొన సాగుతున్న ఆటోడ్రైవర్ల సమ్మె

హైదరాబాద్‌,జనవరి 20(జనంసాక్షి):నగరంలో ఆటో డ్రైవర్ల సమ్మె కొనసాగుతోంది. పెరిగిన డీజీల్‌,పెట్రోల్‌, గ్యాస్‌ ధరలకు అనుగుణంగా మీటర్‌ చార్జీలను పెంచాలని ఆటో కార్మికసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆందోళనను ఉధృతం …

ఆప్‌ మంత్రుల రాజీనామా చేయాలని రేపుభాజాపా ధర్నా

ఢీల్లీ, జనవరి 20(జనంసాక్షి):ఢీల్లీ రాష్ట్ర మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌,సోమనాధ్‌ భారతి రాజీనామా చేయాలని కోరుతూ రేపు ధర్నా చేపట్టిన్నట్లు భాజాపా ప్రకటించింది.మంత్రులు ఆదేశాలు పాటించని పోలిసులపై చర్యలు …

మెదక్‌ ఓయూ పీజీ క్యాంపస్‌ ప్రారంభం

హైదరాబాద్‌,జనవరి 20 (జనంసాక్షి) ఉస్మానియా విశ్వవిద్యాలయం మెదక్‌ జిల్లా జోగిపేటలో కొత్తగా పీజీ కలాశాల క్యాంపస్‌ ను ప్రారంభించింది. ఈ క్యాంపస్‌ ద్వారా ఐదు పీజీ కోర్సులను …

తాజావార్తలు