Main

సందేశాత్మక చిత్రాలు అవార్డులకు నోచుకోవా?

` జై భీమ్‌ విస్మరించడంపై మండిపడుతున్న నెటిజన్లు ` అభాసు పాలవుతున్న అవార్డుల పర్వం ` న్యాయం చూపే సినిమాను వదిలేసి దోపిడీ చూపిన సినిమాకు అవార్డులా.. …

అదంతా అసత్య ప్రచారమన్న టాలీవుడ్‌ సింగర్‌

హైదరాబాద్‌: ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్‌ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌  ఖండించారు. ఎన్నికల్లో పోటీచేయాలని తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. …

విజనరీ లీడర్ కేసిఆర్ వల్లే నేడు అత్యంత సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్

ఇప్పుడు మన హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గదామం అయ్యింది కెటిఆర్ SRDP ప్రోగ్రాం ద్వారా ఫ్లై ఓవర్లు,అండర్ పాస్లు నిర్మించి రోడ్ కనెక్టివిటీ పెంచారు కేసిఆర్ హైదరాబాద్ తో …

హైదరాబాద్‌లో మద్యం మత్తులో సీఐ కారు బీభత్సం..

హైదరాబాద్‌: మద్యం మత్తులో వాహనాలు నడుపరాదని చెబుతూనే కొందరు పోలీసులు మాత్రం తప్పతాగి డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ సీఐ ఫుల్లుగా …

కోకా కోలా నిర్ణ‌యం

తెలంగాణ‌లో మ‌రో రూ. 647 కోట్ల పెట్టుబ‌డులు హైద‌రాబాద్ : తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. ప‌లు కొత్త కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తుండ‌గా, …

కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ సిప్లిగంజ్‌ దరఖాస్తుతో మరింత ఉత్కంఠ

హైదరాబాద్:బీఆర్‌ఎస్‌ సీట్ల కేటాయింపులో నగరంలోని రెండు నియోజకవర్గాలను.. అందులోనూ గోషామహల్‌ను ఎందుకు పెండింగ్‌లో ఉంచారన్నది నగరంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను …

మళ్లీ వచ్చేది బీఆరెస్సే..

` కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం ` కాంగ్రెస్‌కు లీడర్లు లేరు.. బీజేపీకి క్యాడర్‌ లేదు ` ప్రతి రైతుకు రుణమాఫీ ` మైనారిటీల సంక్షేమానికి కృషి..:మంత్రి హరీశ్‌రావు …

ఉక్కువంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

తీరనున్న హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు.. హైదరాబాద్‌కు.. ఇవాళ మరో వంతెన అందుబాటులోకి వచ్చింది.. వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్‌ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ …

హాస్పిటల్లో లక్ష్మిని పరామర్శించిన టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు మధుయాష్కీ

హైదరాబాద్  జనం సాక్షి స్వాతంత్రం దినోత్సవం ,రోజున్న మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు .. హాస్పిటల్లో లక్ష్మిని పరామర్శించిన టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు మధుయాష్కీ …

ఎస్టీ వర్గీకరణ అంశం కాంగ్రెస్ పార్టీ లో చర్చ జరగలేదు

హైదరాబాద్  జనం సాక్షి గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంలో బిఆర్ఎస్, బిజెపి లు గిరిజనులను మోసం చేసాయని పీసీసీ అధ్యక్షులు చెప్పారు.ఎస్టీ వర్గీకరణ అంశం కాంగ్రెస్ పార్టీ …