Main

రఘునందన్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలి: బిజెపి దౌల్తాబాద్ పట్టణ ఇన్చార్జి మార్కంటి నర్సింలు

దౌల్తాబాద్ మే 11(జనం సాక్షి )దౌల్తాబాద్ మండల కేంద్రంలో మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపు కోసం బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం …

ప్రచారంలో పాల్గొన్నమాజీ సర్పంచ్

భువనగిరి రూరల్,జనం సాక్షి:మే 11, 2024. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించడం జరిగింది.గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులను కలిసి ఈ …

డిబిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ ను పరామర్శించిన నాయకులు.

దౌల్తాబాద్ మే 10 (జనం సాక్షి ) దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్ద లింగన్నగారి శంకర్ ను దౌల్తాబాద్ మండల నాయకులు శుక్రవారం …

నామినేషన్ దాఖలుకు భారీ ర్యాలీతో బయలుదేరిన నీలం మధు

పటాన్ చెరు : మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ పురస్కరించుకొని పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం గుమ్మడిదల టోల్ గేట్ నుంచి మెదక్ …

రెండో రోజు ఉత్సాహంతో మొదలైన క్రికెట్ టోర్నమెంట్ఎస్సై బాల వెంకట రమణ

        చిన్న తాండ్రపాడు గ్రామంఅయిజ మండలంజోగులాంబ గద్వాల జిల్లా ఏప్రిల్ 4 (జనం సాక్షి) మహబూబ్ నగర్ ఎస్సై బాల వెంకట రమణ …

వనదేవతల సన్నిధిలో మంత్రి సీతక్క

కొత్తగూడ మార్చి 22 జనంసాక్షి:గిరిజన ఆరాధ్య దైవమైన తోలం వంశస్తుల ముసలమ్మ,ఎంచగూడెం గ్రామంలో వాసం వారి ఇలవేల్పు కొమ్మలమ్మ వనదేవతలను దర్శించుకున్న పంచాయతీ శాఖ మంత్రి ధనసరి …

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే చెల్లింపులు ప్రారంభించాలని …

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి..!?

హైదరాబాద్‌ : ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కను …

కిటెక్స్‌కు అంకురార్పణ

` తెలంగాణ రాష్ట్రంలో 1200 కోట్ల తయారీ కేంద్రానికి శ్రీకారం ` క్లస్టర్‌ ఏర్పాటు ద్వారా ప్రతిరోజూ 7 లక్షల దుస్తులు ఉత్పత్తి ` శంకుస్థాపన కార్యక్రమంలో …

75 మంది విద్యార్ధులకు తప్పిన ముప్పు వికారాబాద్ : బార్వాద్ – మోత్కుపల్లి నుంచి వికారాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు మదనపల్లి సమీపంలోని అదుపుతప్పి రోడ్డు పక్కన …