suryapet

*గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి*

మునగాల, ఆగష్టు 8(జనంసాక్షి): గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపిఓ భూపాల్ రెడ్డికి, ఎంపీడీవో …

ధరణితో రైతులకు చాలా ఇబ్బందులు……

*పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన….. ***బిజెపి నాయకులను అరెస్టు చేసిన పోలీసులు….  ***బిజెపి రాష్ట నాయకుడు  అరవింద్ రెడ్డి….. టేకుమట్ల.ఆగస్టు08(జనంసాక్షి) రాష్ట్ర ప్రభుత్వం  తీసుకువచ్చిన ధరణి …

*సీఎం సహాయనిధి చెక్కు అందజేత*

మునగాల, ఆగష్టు 8(జనంసాక్షి): కలకోవ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శ్రావణం నరసింహారావుకు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అనంతు శ్రీనివాస్ గౌడ్ సోమవారం అందజేశారు. …

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు.. ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు సహకరించాలి..

బీసీ నేత ధనుంజయ నాయుడు విజ్ఞప్తి నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.జిల్లాగా ఏర్పాటు కోసం అన్ని అర్హతలు కలిగిన మిర్యాలగూడకు జిల్లా జిల్లా హోదా కలిగించేందుకు ప్రస్తుత ప్రజా ప్రతినిధులు …

ఓ బి సి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జాజుల శ్రీనివాస్ గౌడ్ ను సన్మానించిన యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ నాయకులు…

భువనగిరి. జనం సాక్షి సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో అఖిలభారత జాతీయ ఓబీసీ మహాసభ లో భాగంగా రెండో రోజు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన …

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు.. ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు సహకరించాలి..

బీసీ నేత ధనుంజయ నాయుడు విజ్ఞప్తి నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్ జిల్లాగా ఏర్పాటు కోసం అన్ని అర్హతలు కలిగిన మిర్యాలగూడకు జిల్లా జిల్లా హోదా కలిగించేందుకు ప్రస్తుత ప్రజా …

నేడు సంతోషిమాత దేవాలయంలో మంగళ గౌరీ వ్రతం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):శ్రావణమాసం రెండవ మంగళవారం పురస్కరించుకొని నేడు స్థానిక సంతోషిమాత దేవాలయంలో మంగళ గౌరీ వ్రతములను నిర్వహిస్తున్నట్లు దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, …

మేదరి సంఘం జిల్లా అధ్యక్షురాలిగా కోన ఆండాలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):మేదరి సంఘం సూర్యాపేట జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలిగా సూర్యాపేటకు చెందిన కోన ఆండాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్థానిక లక్ష్మీ గార్డెన్ లో జరిగిన జిల్లా …

భారత స్వతంత్ర వజ్రొత్సవ వేడుకలు ప్రారంభం*

కోదాడ, ఆగస్టు,8(జనం సాక్షి)  మండలం లోని రామలక్ష్మి పురం ప్రాథమిక పాటశాల లో  75 సంవత్సరాల భారత స్వతంత్ర వజ్రోత్సవం ఉత్సవాలు ను ప్రారంభించారు.మామిడి తోరనాలతో పాఠశాలను …

చేపలతో విలువదారిత ఉత్పత్తుల తయారీ పై యువతకు వృత్తి నైపుణ్యత శిక్షణ

 గరిడేపల్లి, ఆగస్టు 8 (జనం సాక్షి): మాంసాహారంతో పోల్చి చూస్తే చేపలు ఎక్కువ మాంసకృత్తు  మంచి పౌష్టికహారం   కలిగి ఉంటుందని చేపల వినియోగం పెరగాలంటే వీటిని విలువగల …

తాజావార్తలు