తెలంగాణ

మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్‌

హైదరాబాద్‌ : ఇద్దరు మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించినట్టు సమాచారం. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావు సమర్పించిన రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించినట్లు తెలుస్తోంది.

పెళ్లిపీటల మీద నుంచి పరారైన వరుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: మూడు ముళ్లు వేసి ఏడు అడుగులు నడవాల్సిన వరుడు పెళ్లి పీటల మీద నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటన బోరబండలో చోటు చేసుకుంది. …

జూన్‌ 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ

హైదరాబాద్‌ : జూన్‌ 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. జూన్‌ 8 మధ్యాహ్నం ఒంటిగంట నుంచి …

47కి చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఈరోజు వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య ఉదయం 11 గంటలకే 47కి చేరింది. కృష్ణా, విశాఖ , విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, …

దేవేందర్‌గౌడ్‌కు చంద్రబాబు పరామర్శ

హైదరాబాద్‌ : తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ను ఆ పార్టీ అధ్మక్షుడు చంద్రబాబు నాయుడు  ఈరోజు ఉదయం పరామర్వించారు. దేవేందర్‌గౌడ్‌ ఇటీవల అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చిన నేపథ్యంలో …

విజయవాడలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

హైదరాబాద్‌ : భానుడి ప్రతాపానికి రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదపుతున్నాయి. ఆదివారం విజయవాడ, కాకినాడలలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. రామగుండం లో 44.6, నిజామాబాద్‌లో …

వడదెబ్బతో 117 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శనివారం వడదెబ్బ తీవ్రతకు మృతి చెందిన వారి సంఖ్య 117కు చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 18 మంది మృతిచెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం …

కిరణ్‌ సర్కార్‌ ప్రజలను గాలికి వదిలేసింది: బీజేపీ

హైదరాబాద్‌, జనంసాక్షి: కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌ రెడ్డి విమర్శించారు. వారికి పదవులు, కుర్చీలు …

వరంగల్‌ డీసీసీబీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌ : వరంగల్‌ డీసీసీబీ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 28న ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ …

దేశాన్ని డిజైన్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మ హైదరాబాద్‌ : డిజైనింగ్‌ హబ్‌గా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్‌శర్మ అన్నారు. వచ్చ …