తెలంగాణ

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 29 మందిపై కేసులు

హైదరాబాద్‌ : నగర ట్రాఫిక్‌ పోలీసులు  డంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. జూబ్లిహిల్స్‌ వద్ద  జరిపిన తనిఖీల్లో 12 కార్లు, ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. మరోవైపు బేగంపేట లైఫ్‌ …

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానుక ప్రకటించిన కిరణ్‌ సర్కార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కిరణ్‌ సర్కార్‌ శుక్రవారం కానుక ప్రకటింంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు 6.84 శాతం మేర డీఏ పెంచింది. ఈ ఏడాది జనవరి …

కేంద్రమంత్రి చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: అవినీతికి పాల్పడిన కేంద్ర మంత్రి చిరంజీవిపై ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓయూ జేఏసీ బృందం సీబీఐ జేడీ లక్ష్మినారాయణ …

కూకట్‌పల్లిలో కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: కూకట్‌పల్లిలోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయినగర్‌ కాలనీలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఘటనా …

పోరాడితేనే తెలంగాణ వస్తుంది: పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

నిజామాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ప్రజలు పోరాడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమని టీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ …

తెలంగాణ విషయంలో సోనియాపై నమ్మకం ఉంది

బలరాంనాయక్‌ హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో కచ్చితంగా ప్రకటిస్తారని కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ అన్నారు. ఈ విషయంలో సోనియాపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. …

చెత్తకుప్పలో పేలుడు

ఒకరికి తీవ్రగాయాలు హైదరాబాద్‌ : నగరంలోని మాదాపూర్‌ న్యాక్‌ సమీపంలో ఓ చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం …

రైతు సదస్సులో గందరగోళం

కరీంనగర్‌ , జనంసాక్షి: కరీంనగర్‌ డివిజన్‌ రైతు సదస్సులో గందరగోళ వాతావరణం నెలకొంది. విత్తనాలు , ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని రైతులు ఆందోళన చేశారు.

శుక్రవారం మధ్యాహ్నానికే 26కు చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య మధ్యాహాననికే 26కు చేరింది. ఈరోజు రామగుండంలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్‌ జిల్లాలో …

అగ్నిప్రమాదంలో 20 పూరిళ్లు దగ్ధం

ఖమ్మం జిల్లా : కూసుమంచి మండలం భగవత్‌ వీరతండాలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 పూరిళ్లు అగ్నికి అహుతయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ఆస్తినష్టం …