తెలంగాణ

రాష్ట్రమంతటా 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. రెంటచింతలలోగురువారం అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీలు నమోదు కాగా, రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత …

యూడీసీ చేతివాటం రూ. 3 కోట్లు స్వాహా

ఖమ్మం, జనంసాక్షి: ఎన్‌ఎన్‌పీ మానిటరింగ్‌ డివిజన్‌లో యూడీసీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ చేతివాటం ప్రదర్శిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఉద్యోగుల పేరిట 2008 నుంచి వేతనాలు అతను …

మూతబడిన పరిశ్రమలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని ఎర్రగడ్డ బంజారానగర్‌లో మూతపడిన విద్యుత్‌ మీటర్లు పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో భారీగా పొగలు కమ్ముకున్నాయి.

కరీంనగర్‌లో కేసుల ఎత్తివేతకు ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్‌ జిల్లాలో నమోదైన కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రిమ్స్‌ వైద్యుడు, ప్రొఫెసర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

ఆదిలాబాద్‌ , జనంసాక్షి: రిమ్స్‌ ఆస్పత్రి ప్రొఫెసర్‌ ప్రమోద్‌ జాదవ్‌, డాక్టర్‌ ఇబాటేలపై అఖిలపక్ష నేతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్‌ వారిద్దరిపై …

గాలి జనార్థన్‌ రెడ్డికి రిమాండ్‌ పొడిగింపు

హైదారాబాద్‌, జనంసాక్షి: బెయిల్‌ కుంభకోణం కేసులో ఓఎంసీ నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. జూన్‌ 5 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

బలరాం నాయక్‌, రాజయ్యలకు వారెంట్లు!

వరంగల్‌, జనంసాక్షి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసులో కేంద్రమంత్రి బలరాం నాయక్‌ ఎంపీ రాజయ్యలకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యాయి. ఎన్నికల నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకు జిల్లా …

మానసిక వికలాంగురాలిపై అత్యాచారయత్నం !

భూపాలపల్లి, జనంసాక్షి: మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి సంఘటన వెలుగులోకి వచ్చింది. వరంగల్‌ జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌లో చోటు చేసుకుంది. కామాంధుడ్ని గ్రామస్థులు పట్టుకుని …

టీ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులు ఎత్తివేసింది. కరీంనగర్‌ జిల్లాలో నమోదైన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

అమ్మ హస్తం పై కావాలనే దుష్ప్రచారం : మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’ పథకంపై కావాలనే కొందరు క దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. అమ్మహస్తం కార్యక్రమంలోని లోపాలను సవరిస్తామని …