తెలంగాణ
మూతబడిన పరిశ్రమలో అగ్నిప్రమాదం
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని ఎర్రగడ్డ బంజారానగర్లో మూతపడిన విద్యుత్ మీటర్లు పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో భారీగా పొగలు కమ్ముకున్నాయి.
కరీంనగర్లో కేసుల ఎత్తివేతకు ప్రభుత్వ ఉత్తర్వులు
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ జిల్లాలో నమోదైన కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గాలి జనార్థన్ రెడ్డికి రిమాండ్ పొడిగింపు
హైదారాబాద్, జనంసాక్షి: బెయిల్ కుంభకోణం కేసులో ఓఎంసీ నిందితుడు గాలి జనార్థన్రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. జూన్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
టీ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత
హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులు ఎత్తివేసింది. కరీంనగర్ జిల్లాలో నమోదైన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
- .బీహార్లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్..
- ఐదు గుంటల స్థలంపై న్యాయం చేయండి
- పాక్కు చెక్..
- భారత ఎకానమీ గురించి ట్రంప్ నిజమే చెప్పారు
- పాక్ నుంచి భారత్ చమురుకొనే రోజులొస్తాయ్
- ఎన్ఐఏ ప్రాసిక్యూషన్ విఫలం
- స్పీకర్ కోర్టుకు ‘అనర్హత’ బంతి
- రష్యా తీరంలో భారీ భూకంపం
- భారత్పై అమెరికా ట్యాక్స్వార్
- ఎవరో చెబితే ఆపరేషన్ సిందూర్ ఆపలేదు
- మరిన్ని వార్తలు