ముఖ్యాంశాలు

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌

తొమ్మిది మంది మావోయిస్టులు మృతి  కేకేడబ్ల్యూ కమిటీకి కోలుకోలేని దెబ్బ భారీగా ఆయుధాలు స్వాధీనం ఎన్‌కౌంటర్‌ కాదు.. కోవర్ట్‌ ఆపరేషన్‌ : వరవరరావు ఖమ్మం, ఏప్రిల్‌ 16 …

40 మంది మృతి వణికిన ఉత్తర భారతం

గల్ఫ్‌పైనా ప్రభావంన్యూఢిల్లీ, ఏప్రిల్‌16 (జనంసాక్షి) : భారీ భూకంపం ఇరాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాలను కుదిపేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు సంభవించిన 7.8 తీవ్రతగల భూకంపం ధాటికి …

టీ జేఏసీ పిలుపుమేరకు లండన్‌లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి

లండన్‌, (జనంసాక్షి) : టీ జేఏసీ పిలుపుమేరకు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ‘జై భారత్‌’ ఆధ్వర్యంలో లండన్‌లో ఆదివారం రాత్రి అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ …

భుల్లార్‌కు శిక్ష తగ్గించండి

ప్రధానికి పంజాబ్‌ సీఎం వినతి న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి): ఢిల్లీలో 1993లో జరిగిన కారుబాంబు పేలుడు నిందితుడు, ఖలిస్థాన్‌ తీవ్రవాది దేవిందర్‌పాల్‌ సింగ్‌ భుల్లార్‌కు క్షమాభిక్ష …

మరికొంత సమయమివ్వండి ప్లీజ్‌

సుప్రీంను అభ్యర్థించిన సంజయ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి): జైలు శిక్షను అనుభవించేందుకు కోర్టులో లొంగిపోయేందుకు తనకు మరికొంత గడువు ఇప్పించాల్సిందిగా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సుప్రీంకోర్టును …

నిర్భయకు డాటరాఫ్‌ ఇండియా అవార్డు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) : కమాంధుల కర్కషత్వానికి బలైపోయిన పారామెడికల్‌ విద్యార్థిని నిర్భయకు కేంద్ర ప్రభుత్వం డాటరాఫ్‌ ఇండియా అవార్డు ఇచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో 2012 …

సుపాలనకు సలహాలివ్వండి

ముఖ్యమంత్రుల సదస్సులో షిండే న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి): పాలనా సంస్కరణలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శాంతిభద్రతలు, పోలీసింగ్‌ తదితర అంశాలపై సోమ వారం జరిగిన సదస్సును హోంశాఖమంత్రి …

అయారాం.. గయారాంలు శ్రీకప్పల తక్కెళ్లతో ఏంటీ తొండాట?

జెండాలు మోసిన సిన్సియర్‌ కార్యకర్తలు ఏం కావాలి? బాబుపై నోరు విప్పనివారు.. టీడీపీ విధానాలు వ్యతిరేకించని వారు కేవలం పదవులకోసం పార్టీలు మారితే తెలంగాణ ప్రజలు సమర్థిస్తారా? …

సిడ్నీలో జై తెలంగాణ

ప్రపంచ తెలుగు మహోత్సవాన్ని బహిష్కరించిన ఆస్ట్రేలియన్‌ తెలంగాణ ఫోరం సిడ్నీ, (జనంసాక్షి) :ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆదివారం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. అక్కడ నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు …

లండన్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళి

స్వరాష్ట్రం సాధించే వరకూ పోరు కొనసాగాలి – ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ లండన్‌, (జనంసాక్షి) : ండన్‌లో ఆదివారం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. ఎన్‌ఆర్‌ఐ …