ముఖ్యాంశాలు

‘పాట్నా ఛాత్‌ పూజలో తొక్కిసలాట-14మంది మృతి

  పాట్నా: నవంబర్‌ 19(జనంసాక్షి): ఛత్‌ పూజ సందర్భంగా పాట్నాలోని గంగాఘూట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 14మంది మరణించారు. ఉత్తరాది రాష్ట్రలలో ముఖ్యంగా బీహార్‌లో ఈ పూజను …

పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు

  52మంది మృతి వందమందికి పైగా తీవ్ర గాయాలు మీడియా భవంతులపై కూడా వదలకుండా బాంబుల వర్షం గాజా: పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ …

బాల్‌థాకరే అంత్యక్రియలు….శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రజలు

  శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రజలు ముంబయి, నవంబరు 18 (ఎపిఇఎంఎస్‌):మరాఠా యోధుడు బాల్‌థాకరే అంతిమయాత్ర ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ప్రారంభమైంది. మాతోశ్రీ నుంచి బాల్‌ …

బంగ్లాదేశ్‌లో మురికివాడ దగ్దం:11మంది మృతి

ఢాకా: నగర శివార్లలో భారీ మురికివాడలో ఆదివారం సంభవించిన ఆగ్ని ప్రమాదంలో పిల్లలు,మహిళలు సహా కనీసం 11మంది ప్రజలు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఇక్కడి హజారిబాగ్‌ ప్రాంతంలో …

మయన్మార్‌లో ఒబామా చారిత్రక పర్యటన

  -రోహింగ్యా తెగ ఊచకోతపై నోరు విప్పుతాడా రంగూన్‌: రెండోసారి అధ్యక్షపీఠాన్ని చేజిక్కించుకున్న ఒబామా నూతన కార్యక్రమాలతో దూసుకెళ్తున్నడు. చారిత్రక ఏషియాన్‌ సదస్సులో పాల్గొనడానికి ఒబామా మయన్మార్‌లో …

భూమికి చేరుకోనున్న సునీతా విలియమ్స్‌

హూస్టన్‌: గత నాలుగు మాసాలుగా అంతరిక్షంలో గడిపిన భారత్‌-అమెరికా సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మరో ఇద్దరు వ్యోమగాములతో పాటుగా ఆదివారం భూమికి చేరుకోనున్నారు. …

పాలస్తీనాపై కొనసాగుతున్న హిజ్రయిల్‌ వైమానిక దాడులు

  గాజా: పాలస్తీనాపై ఇంకా హిజ్రయిల్‌ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 52మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు. వందమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు …

మయన్మార్‌లో ఒబామా చారిత్రక పర్యటన

  మయన్మార్‌ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తన పరిపాలనలో అమెరికాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న …

జగన్మోహన్‌ రెడ్డికి జై కోడితే అవినీతిని ప్రోత్సహించినట్లే : హరీష్‌

  వరంగల్‌ : వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్‌ రెడ్డికి జై కోడితే అవినీతిని ప్రోత్సహించినట్లేనని తెలంగాణరాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు …

గజ గజ వనికిస్తున్న చలి పులి

  హైదరాబాద్‌: రాష్ట్రప్రజలను చలిపులి గజగజలాడిస్తుంది. చాలా ప్రాంతాల్లో సాధరణం కంటే రెండు నుంచి 7ఢీగ్రీలవరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యల్పంగా విశాఖ ఏజెన్సీప్రాంతం లంబసింగిలో 4డిగ్రీల రాత్రిపూట …