ముఖ్యాంశాలు

రాజన్న రాజ్యం అంటే భూములు దోచుకున్న రాజ్యం

  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ నిప్పులు చెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డియేనని మండిపడింది. తెలంగాణ భూములు అమ్ముకున్న …

గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ కిరాతక దాడులు

  యూదు దురహంకార ఇజ్రాయిల్‌ గాజాపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. బుధవారం జరిపిన దాడిలో హమాస్‌ ముఖ్యనాయకుడు మిలిటరీ కమాండర్‌ అహ్మద్‌ అల్‌జబారి చనిపోయారు. గురువారంనాడు మరో …

స్కూల్‌ బస్సును ఢీకొన్న రైలు 50మంది విద్యార్థుల మృతి

  ఈజిప్ట్‌: వేగంగా వెళుతున్న  రైలు స్కూల్‌ బస్సును ఢీకొన్న సంఘటనలో 50మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన రాజధాని కైరోకు 350కిలోమీటర్ల దూరాన గల …

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న యువజనోత్సవాల్లో విద్యార్థినుల కేరింతలు

హైదరాబాద్‌ : ఏడు రాష్ట్రాల నుంచి 72విశ్వవిద్యాలయాలు పాల్గొంటున్న అంతర్‌ విశ్వవిద్యాలయాల యువజనోత్సవం ఉస్మానియా క్యాంపస్‌లో ప్రారంభమైనది. ఉపకులపతి సత్యనారాయణ జెండా ఊపి యువజనోత్సవం ఊరేగింపును ప్రారంభించారు. …

భారతదేశ అభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకం: సూకీ

అనంతపుర్లం: మయన్మార్‌ పత్రిపక్ష నేత, నోబెల్‌ అవార్డు గ్రహీత అంగ్‌ శనివారం అనంతరం జిల్లాలోని పాపసానిపల్టిలో పర్యటించారు. పోదుపు సంఘాలపనితీరును తెలుసుకున్న సూకీ మాట్లాడుతూ భారతదేశఅభివృద్దిలో మహిళాసాధికారత …

శివసేనా అధినేత బాల్‌థాక్రే కన్నుమూత

శివసేన అధినేత బాల్‌ థాకరే కన్నుమూత.. ముంబై: శివసేన అధినేత బాల్‌ థాకరే శనివారం కన్నుమూశారు.మధ్యాహ్నం మూడున్నర గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.దాదాపు 50 ఏళ్ల …

జర్నలిజం బాధ్యాతాయుతమైన వృత్తి: ప్రధాని

  పాత్రికేయులకు ప్రధాని సందేశం న్యూఢిల్లీ, నవంబర్‌ 16: జర్నలిజం అనేది బాధ్యాతాయుతమైన విధి అని, సాంఘీక, సామాజిక పరిరక్షణకు పాత్రికేయులు పనిచేయాలని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ …

పాతబస్తీలో ఉద్రిక్తత..

హైదరాబాద్‌, నవంబరు 16: పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్ధనల అనంతరం కొందరు గుర్తు తెలీయని యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు …

పాపసానిపల్లికి అంతర్జాతీయ గుర్తింపు…సూకీ కోసం ముస్తాబైన పాపసానిపల్లి

    సీమ రుచులు చూపిస్తామంటున్న గ్రామస్థులు అందంగా అలంకరించుకుంటున్న ఇళ్లు అనంతపురం,నవంబర్‌16(జనంసాక్షి): సామాజిక ఉద్యమకారిణి, నోబెల్‌ అవార్డు గ్రహీత, మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌సూకీ శనివారం అనంతపురం …

కలిసిమెలిసి ఉద్యమిస్తం : కేసీఆర్‌

  హైదరాబాద్‌ : నవంబర్‌ 16,(జనంసాక్షి): జేఏసీతో ఉన్న మా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకున్నామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  స్పష్టం చేశారు. ఇక నుంచి కలిసిమెలిసి …