-->

ముఖ్యాంశాలు

వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌పై విచారణకు సిద్ధం

– ప్రకటించిన కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : భారత చిల్లర వర్తక రంగంలోకి ఎఫ్‌డీఐల అనుమతి కోసం వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌పై రిటైర్ట్‌ …

బాబూ డొంక తిరుగుడు వద్దు

– ఒకే ప్రతనిధిని పంపు – టీడీపీ కార్యాలయం ఎదుట తెలంగాణవాదుల ధర్నా హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :తెలంగాణపై అఖి లపక్ష సమావేశం నిర్వహించాలంటూ కేంద్రానికి …

నేడు గుజరాత్‌ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు

87 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శ్రీమోడీ భవితవ్యానికి అగ్నిపరీక్ష యువనేత రాహుల్‌ చరిష్మకు ఫలించేనా ? గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ గురు వారం జరగనుంది. …

రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా

పీసీ ఘోష్‌ ప్రమాణం హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పినాకి చంద్రఘోష్‌ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం …

అఖిలపక్షం చిల్లరడ్రామా

కేంద్రం మళ్లీ తన బుద్ధిని చాటుకుంది టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :తెలంగాణ అంశంపై అఖిలపక్షం పేరుతో కాంగ్రెస్‌ చిల్లార డ్రామా ఆడుతోందని …

ఆత్మబలిదానాలు వద్దు

పోరాడి ప్రత్యేకరాష్ట్రం సాధించుకుందాం విద్యుత్‌ ఉద్యోగుల ధూంధాంలో కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : ఆత్మహత్యలతో తెలంగాణ రాదని, పోరాడి సాధించుకుందామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం …

మూగబోయిన సితార

ప్రముఖ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌ ఇకలేరు ప్రముఖులు నివాళి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12(జనంసాక్షి) : సితార్‌ చిన్నబోయింది. సంగీత ప్రపంచం మూగబోయింది. ప్రముఖ సితార్‌ విద్యాంసుడు …

తెలంగాణపై కేంద్రం దొంగాట

  – అఖిలపక్షం పేరుతో సాగదీతకే నిర్ణయం – ఇద్దరు చొప్పున ప్రతినిధులను పంపాలని తొమ్మిది పార్టీలకు లేఖలు – కేంద్రం చిత్తశుద్ధిపై అనుమానాలు హైదరాబాద్‌, డిసెంబర్‌ …

ప్రాంతల అభిప్రాయం కాదు పార్టీల అభిప్రాయం చెప్పండి

– మూడు పార్టీలే లక్ష్యం – ముందు కాంగ్రెస్‌ వైఖరి చెప్పాలి – టీడీపీ తన తీరును చెప్పి కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచాలి – వైఎస్సార్‌ సీపీ …

తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తున్న ధూంధాం

22న దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని కోదండరామ్‌ పిలుపు హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) :తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోసం చేపట్టిన ఉద్యమాన్ని ధూంధాం కార్యక్రమాన్ని ఉర్రూతలూగించిందని …