ముఖ్యాంశాలు

కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి

హైదరాబాద్‌: నవంబర్‌ 12, జనంసాక్షి: ఎడారి దేశంలో మావాళ్లు ఎరక్కపోయి ఇరుక్కపోయారు..అక్కడా ఎటుచూసినా ఎండమావలే తప్ప ఏడుపును పట్టించుకొనేవారు ఎవరూలేరు..ఏం తిన్నరో ఎట్లున్నరో తెల్వదు..మొఖం చూపే దిక్కు …

గాంధీజీ మునిమనుమడు ఎన్నిక

వాషింగ్టన్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి): అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కన్సాస్‌ స్టేట్‌ అసెంబ్లీకి భారత జాతిపిత మహాత్మాగాంధీ మునిమనుమడు ఎన్నిక య్యారు. 72 ఏళ్ల శాంతిగాంధీ …

మయన్మార్‌, కెంటకీలో స్వల్ప భూకంపం

మయన్మార్‌ : ఉత్తర మయన్మార్‌, కెంటకీలో ఈ రోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది, ఆదివారం ఉదయం ఉత్తర మయన్మార్‌లోని ఉత్తర మాండలేకి 117 కిలోమీటర్ల దూరంలో …

మా సవాల్‌కు చంద్రబాబు స్పందించలేదు : హరీశ్‌రావు

హైద్రాబాద్‌, నవంబర్‌11(జనంసాక్షి): తెలంగాణకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన మోసంపై బహిరంగ చర్చకు సిద్దమని తాము విసిరిన సవాలుకు టీడీపీ నుంచి స్పందన లేదని టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు …

ప్రధాని విందు దౌత్యం

  ఎఫ్‌డీఐలను వ్యతిరేకించిన డీఎంకే, బీఎస్పీలకు మన్మోహన్‌ గాలం పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో భాగస్వామ్య పార్టీలతో భేట న్యూఢిల్లీ,నవంబర్‌11(జనంసాక్షి): దేశీయ చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను …

తెలంగాణ కోసం అందరం ఏకమవుదాం

హైద్రాబాద్‌, నవంబర్‌11(జనంసాక్షి): తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీల నేతలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ కె కేశవరావు అభిప్రాయపడ్డారు. జెండాలు, అజెండాలు పక్కన …

హోంమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: రాఘవులు

హైదరాబాద్‌: తెలంగాణ పై కేంద్ర హోంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యలు బాధ్య తారాహిత్యంగా ఉన్నాయని సీపీఎం విమర్శించింది. హోంమంత్రి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయని …

నేడు ‘మలాలా’ డే

ఐరాస, నవంబర్‌ 10 (జనంసాక్షి): పాకిస్తాన్‌ సాహస బాలిక మలాలా యూసుఫ్‌జైకి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ మద్దతు ప్రకటిం చారు. చదువు కోసం …

కేజ్రీవాల్‌ ఇదేం పద్ధతి ?

అధారాలుంటే ప్రభుత్వానికి ఇవ్వు మీడియా ముందు అరవడమెందుకు ? ‘నల్లకుబేరుల బండారం’పై కాంగ్రెస్‌ గరం ! న్యూఢిల్లీ, నవంబర్‌ 10(జనంసాక్షి) :అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై …

ఎఫ్‌డీఐలకు అనుమతంటే.. జాతికి ద్రోహమే : సురవరం

హైదరాబాద్‌, నవంబర్‌ 10 (జనంసాక్షి): ఎఫ్‌డిఐలకు అనుమతి ఇవ్వడమంటే జాతికి ద్రోహం చేయడమేనని సిపిఐ జాతియ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా ప్రజలను …