ముఖ్యాంశాలు

సంప్రదాయేతర ఇంధన వనరులపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, నవంబర్‌ 9 (జనంసాక్షి): రాష్ట్రంలో మొదటి దశకింద వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పాదన కు సంబంధించిన బిడ్డింగ్‌ ప్రక్రి యను ఐదు నెలల్లో పూర్తి చేయా …

సమన్వయంతో ముందుకు సాగుదాం

‘మేధోమథనం’లో పార్టీ శ్రేణులకు సోనియా దిశానిర్దేశం సూరజ్‌కుండ్‌ (హర్యానా), నవంబర్‌ 9 (జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. గత ఎనిమేదేళ్లలో యూపీఏ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి …

2009 ఎన్నికల హామీలపై దృష్టి సారించాలి

సూరజ్‌కుండ్‌ : 2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టిసారించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలని, ఇప్పటివరకు …

మోడీ కోతి చేష్టలు అర్జున్‌ అభివర్ణన

అహ్మదాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి): రాజకీయ నాయకులు ప్రసంగాలలో ఉపయోగించే భాష దారితప్పుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే ప్రసంగాలు వ్యక్తుల మనోభావాలను సైతం దెబ్బతీస్తున్నాయి. గుజరాత్‌లో …

సల్వాజుడుం చీఫ్‌ మహేంద్రర్మాపై నక్సల్స్‌ దాడి

రాయపూర్‌, నవంబర్‌ 8, ( జనంసాక్షి): బస్తర్‌ జిల్లాలో నక్సల్స్‌ వ్యతిరేఖ ఉద్యమ రూపకర్తకాంగ్రెస్‌ నేత మహేం ద్రకర్మా ప్రయాణిస్తున్న వాహన శ్రేణి లక్ష్యంగా మావోయిస్టులు గురు …

ఎన్జీ రంగ వర్శిటీలో తెలంగాణకు అన్యాయం

వీసిగా ఆంధ్రాకు చెందిన పద్మరాజు నియామకం వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన ఉత్తర్వుల నిలిపివేత హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి):  ఎన్జీరంగా అగ్రికల్చర్‌ వర్సిటీలో తెలం గాణకు మళ్లీ …

హోంమంత్రి సబితకు చుక్కెదురు

హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చుక్కెదురైంది. గురువారం జూబ్లీహాల్‌లో నిర్వహించిన మహిళా రౌండ్‌టేబుల్‌ ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమెపై మహిళా సంఘాలు …

చంద్రబాబుపై బాంబు దాడి కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష

మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు చిత్తూరు, నవంబర్‌ 8 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్‌1న జరిగిన బాంబు దాడి …

ఎన్జీరంగ వర్శిటీలో తెలంగాణకు మళ్లీ అన్యాయం

హైదరాబాద్‌: ఎన్జీరంగా యూనివర్శిటీ విషయంలో తెలంగాణకు మళ్లి అన్యాయం జరిగింది. గత కొంత కాలంగా వర్శిటీకి తెలంగాణ వ్యక్తిని వీసీగా నియమించాలని తెలంగాణ వాదులు ఆందోళన చేస్తున్న …

బషీర్‌బాగ్‌పై సర్కారు మళ్లీ కుట్ర

-ఉద్యమ నేతలపైనే కేసులా -సర్కారు తీరుపై విమర్శలు హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి): బషీర్‌బాగ్‌ ఘటనపై సర్కారు మరోసారి కుట్ర పన్నింది.. శాంతియుతంగా ర్యాలీ తీస్తున్న వారిపై …