ముఖ్యాంశాలు

రైల్వే ప్రాజెక్టులకు ..

రైల్వే ప్రాజెక్టులకు ..హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్ష్‌ి): రైల్వే ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తిరుపతికి …

అడ్డుపుల్ల రాజకీయాలు

అడ్డుపుల్ల రాజకీయాలున్యూఢిల్లీ, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) :ఢిల్లీలో సీఎం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణపై అఖిలప క్షాన్ని అడ్డుకునేందుకు హస్తలో రాజకీయాలు నడుపు తున్నాడు. ఆదివారం సోనియాగాంధీకి జన్మదిన …

అఖిలపక్షం ..

హైదరాబాద్‌/ఆర్మూర్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణపై ఈనెల కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన అఖిలపక్ష సమావేశాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ …

ముల్కనూర్‌ డెయిరీకి ప్రతిష్టాత్మక అవార్డు

కరీంనగర్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : జిల్లాలోని భీమదేవరపల్లి ముల్కనూరు స్వకృషి డెయిరీ ప్రతిష్టాత్మక కో ఆపరేటివ్‌ ఎక్సలెన్స్‌ అవార్డుకు ఎంపికైంది. శనివారం న్యూఢిల్లీలో జరిగే జాతీయ …

చదువు, ఆరోగ్యం.. శ్రీరామరక్ష ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

ఆరోగ్యంతోనే సకలభాగ్యాలు: మంత్రి శైలజానాథ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 : ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యవ వల్లే అన్ని భాగ్యాలు ఒనగూరుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. లలితా కళాతోరణంలో …

మాల్దీవుల్లో జీఎంఆర్‌కు చుక్కెదురు – ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

మాలే : మాల్దీవుల రాజధాని మాలేలోని ఇబ్రహీం నాసిర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆ దేశ ప్రభుత్వం గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకుంది. విమానాశ్రయ పనులను మొదట జీఎంఆర్‌ …

‘పెద్దల’ సభకు టీడీపీ ఎంపీల డుమ్మా

– డీల్‌ కుదిరిందా.. ప్యాకేజీలా.. జంప్‌ జిలానీలా? – బాబు ఆగమాగం – ఎఫ్‌డీఐలపై ఒక్కో సభలో ఒక్కో విధానం హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : …

జపాన్‌లో భూకంపం.. రెక్టార్‌స్కేల్‌పై 7.3గా నమోదు

టోక్యో, డిసెంబర్‌ 7 : జపాన్‌ తూర్పు తీరంలో శుక్రవారంనాడు భారీ భూకంపం సంభవించింది. రెక్టార్‌ స్కేలుపై 7.3గా నమోదైంది. టోక్యో నగరానికి సునామి హెచ్చరికలను జారీ …

గుజరాత్‌లో సోనియా ప్రచారం: కేంద్ర నిధులేమయ్యాయని ప్రశ్న

మండ్వి: డిసెంబర్‌ 7(జనంసాక్షి):  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ శుక్రవారం దక్షిణ గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాండ్విలో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె గుజరాత్‌ ముఖ్యమంత్రి …

ఈజిప్ట్‌లో కొనసాగుతున్న ఘర్షణలు

కైరో: కైరో అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీ అధికారలను గుప్పిట్లో పెట్టుకుంటూ తాజా డిక్రీని ప్రకటించిన అనంతరం ఈజిప్ట్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మోర్సీ వ్యతిరేకులు, మద్దతుదారుల మధ్య …