ముఖ్యాంశాలు

అంబేద్కర్‌కు ఘనంగా నివాళి

హైదరాబాద్‌,డిసెంబర్‌6 (జనంసాక్షి) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ 56వ వర్థంతి సందర్భంగా ఆయనకు ప్రజలు, ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను …

‘కుడంకుళం’ పై తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీం

న్యూ ఢిల్లీ,డిసెంబర్‌ 6 (జనంసాక్షి): తమిళనాడులోనూతనంగా నిర్మించిన కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రంపై తీర్పును సుఫ్రీంకోర్టు రిజర్వ్‌లో వుంచింది. అణువిద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టేవరకు స్టే …

అంటువ్యాధుల నిర్మూలనకు దశల వారీ చర్యలు

-కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 6: దేశంలో అంటువ్యాధుల నిర్మూలనకు దశల వారీగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి గులాం నబీ …

కేజ్రీవాల్‌ పార్టీకి నేను ఓటెయ్యను అన్నా హజారే

న్యూఢిల్లీ,డిసెంబర్‌6 (జనంసాక్షి) : అరవింద్‌ కేజీవ్రాల్‌ కు మరోమారు అన్నా హజారే ఝలక్‌ ఇచ్చారు. గతంలో ఓ మారు ఆయన పార్టీ ఏర్పాటుపై బహిరంగంగా వ్యతిరేకించిన అన్నా …

బాబ్రీ విధ్వంసంపై స్తంభించిన లోక్‌సభ

నింధితులను శిక్షించాలని బీఎస్పీ, ఎంఐఎంల డిమాండ్‌ సభలో గందరగోళం .. పలుమార్లు వాయిదా న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. బాబ్రీ విధ్వంసం …

గెలిచిన ‘చిల్లర’ బిల్లు

న్యూఢిల్లీ,డిసెంబర్‌5 (జనంసాక్షి) : సుదీర్ఘ చర్చ, విమర్శలు ప్రతివి మర్శలు మధ్య రెండు రోజులుగా సాగిన  చర్చ అనంతరం  ఎఫ్‌డీఐల పై ప్రభుత్వానికి విజయం దక్కింది. ఎస్పీ, …

‘గాలి’ ఆస్తుల్ని రూ.884 కోట్లు అటాచ్‌మెంట్‌ చేసిన ఈడి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : గనుల కుంభకోణం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎంసీ అధినేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి ఆస్తులను అటాచ్‌ …

కేంద్రం మెడలు..

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్రం మెడలు వంచారు. ప్రజల ఆకాంక్షపై యూపీఏ సర్కారు నిర్ణయం తీసుకునే వరకు మెట్టు …

ఫిలిపీన్స్‌లో జలప్రళయం

మనీలా, డిసెంబర్‌5: ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్క సారిగా అతలాకుతలం అయింది. జలప్రళయం అకస్మాత్తుగా విరుచుకుపడింది. వేలాది మందిని నిరాశ్రయులను చేస్తూ, వందలాది మందిని పొట్టనపెట్టుకొంటూ మంగళవారం …

ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాం – టీ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలనే తాము ప్రతిబింబించామని కాంగ్రెస్‌ ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం …