ముఖ్యాంశాలు

సర్కారు వైఖరి మారకపోతే

మళ్లీ ‘సకలం’ బంద్‌ : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 31 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యోగుల సంఘాల చైర్మన్‌ దేవి ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూను …

అమెరికా అతలాకుతలం

విద్యుత్‌ పునరుద్ధణకు మరో రెండు రోజులు అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఒబామా న్యూయార్క్‌,అక్టోబర్‌31 (జనంసాక్షి): అమెరికా తూర్పు తీరంలో శాండీ తుపాను ధాటికి నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక …

కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ బంపర్‌ ఆఫర్‌

తెలంగాణ ఇచ్చేయండి.. టీఆర్‌ఎస్‌ను కలుపుకోండి విలీనానికి కేసీఆర్‌ సై అన్నారు : కేకే హైద్రాబాద్‌, అక్టోబర్‌31(జనంసాక్షి): కాంగ్రెస్‌ కు టీఆర్‌ఎస్‌ చీఫ్‌ అధినేత కేసీఆర్‌ బంపర్‌ ఆఫర్‌ …

శక్తిస్థల్‌లో ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31 : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం శక్తిస్థల్‌ వద్ద ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాళులర్పించారు. రాష్ట్రపతి …

తెలంగాణను సాధించి తీరుతాం : కేసీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 (జనంసాక్షి): ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా తెలంగాణను సాధించి తీరుతామని టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావు స్పష్టంచేశారు. మంగళవారం టిడిపి నుంచి బయటకు వెళ్ళిన ఎమ్మెల్యే …

సీఆర్‌ఆర్‌ తగ్గింపు.. రెపో రేటు యథాతథం

ఆర్‌బీఐ గవర్నర్‌ ముంబయి, అక్టోబర్‌ 30(జనంసాక్షి): నగదు నిల్వల నిష్పత్తిని (సిఆర్‌ఆర్‌) 25బేసిక్‌ పాయిం ట్లు తగ్గిస్టున్నట్టు ఆర్‌బిఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. మంగళ వారంనాడు …

నవంబర్‌ 1 విద్రోహదినం -జేఏసీ చైర్మన్‌ కోదండరాం

హైద్రాబాద్‌, అక్టోబర్‌ 30 (జనంసాక్షి): నవంబర్‌1 తెలంగాణ విద్రోహదినంగా పాటించాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని తెలంగాణలోని ప్రజలంతా బహిష్కరించాలన్నారు. తెలంగాణ అంతటా నల్ల జెండాలతో …

‘సాండీ’ బీభత్సం..

ఎమర్జెన్సీ ప్రకటించుకున్న అమెరికా అగ్రరాజ్యం అతలాకుతలం చీకట్లో పన్నెండు రాష్ట్రాలు 12 వేల విమానాల రద్దు.. న్యూయార్క్‌, అక్టోబర్‌ 30: సూపర్‌స్టార్మ్‌ ‘సాండీ’ అమెరికా తూర్పు తీరంపై …

‘సాండి ‘ భయంతో అగ్రరాజ్యం గజ..గజ

వేలాది విమానాల ర ద్దు నిలిచిపోయిన రైళ్లు..స్తంభించిన జనజీవనం న్యూయార్క్‌ స్టాక్‌ మార్కెట్‌ తాళం అప్రమత్తమైన అమెరికా వాషింగ్టన్‌, అక్టోబర్‌ 29 (జనంసాక్షి): భీకర తుపాను ”సాండ్ణీ …

రాష్ట్రంలో అనిశ్చితికి కాంగ్రెస్సే కారణం

తెలంగాణపై తేల్చండి : నారాయణ హైదరాబాద్‌,అక్టోబర్‌29: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలోని సమస్యలకన్నా మంత్రివర్గ విస్తరణకే ప్రాధాన్యం ఇవ్వడం దారుణమని సిపిఐ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సమస్యలను పక్కదారి …