ముఖ్యాంశాలు

మా దేశంలో పెట్టుబడులు పెట్టండి -లండన్‌ మేయర్‌ బొరిన్‌ జాన్సన్‌

  హైద్రాబాద్‌, నవంబర్‌28(జనంసాక్షి): భారతీయ వ్యాపారవేత్తలు లండన్‌లో పెట్టుబడులను పెట్టాలని అక్కడి మేయర్‌ బొరిన్‌ జాన్సన్‌ పిలుపునిచ్చారు. గచ్చీబౌలీలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ని(ఐఎస్‌బి)ని సందర్శించారు. ఈ …

మేనేజింగ్‌, సహకారసంఘాల కాలపరిమితి మరో 6నెలలు పొడిగింపు

జెఎన్‌. టి యు పరిధిలోకి సాంకేతిక విద్యతోపాటు పలు ఆర్డినెస్‌లకు ఆమోదం డిసెంబర్‌1నుండి ఇందిరమ్మ అమృత హస్తం క్యాబినెట్‌ ఆమోదం హైదరాబాద్‌, నవంబర్‌28: సహకార సంఘాలు, మేనేజ్‌మిటింగ్‌ …

దళితులపై పోలీసుల ఏకె-47ల ప్రయోగం

గుజరాత్‌: సురేంద్రనగర్‌ జిల్లా, థంగ్‌డా పట్టణంలో దళితులు నిరసన ప్రదర్శనలు చేసినప్పుడు వారిపై రాష్ట్ర పోలీసులు ఏకె-47 రైఫిల్స్‌ ప్రయోగించినట్లు బుధవారం రాష్ట్ర హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో …

కాలుష్యం మాకు…ఉద్యోగాలు ఆంధ్రోళ్లకా..?

-ప్రైవేటు సంస్థలలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి -మా భూముల్లో సీమాంధ్రుల పెత్తనమా సహించం -విద్యార్థి గర్జనలో కోదండరాం మహబూబ్‌నగర్‌, నవంబర్‌28(జనంసాక్షి): తెలంగాణ వనరులను దోచుకుంటున్న …

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరోసారి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. తనకు బెయిల్‌ మంజూరి చేయాల్సిందిగా జగన్‌ …

నగదు బదిలీకి సిద్ధం పది లక్షల కుటుంబాలకు లబ్ధి : చిదంబరం

‘మీ డబ్బు మీ చేతులో’ : జైరాం రమేశ్‌ నగదు బదిలీ పథకం అమలు చేయడానికి కేంద్ర సర్కార్‌ నిర్ణయించింది. ఇంతకాలం దీనిపై కసరత్తు చేస్తున్న కేంద్రంఇక …

మైనార్టీ, బడుగుల సంక్షేమానికి సర్కారు..

హైదరాబాద్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి): బడుగు, బలహీన, మైనారీటీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మైనారీటీల అభివృద్ధిసంక్షేమంపట్ల ప్రభుత్వం కృతనిశ్చయంతో …

విషయం ఉంటే సమాధానం చెప్తా

  న్యూఢిల్లీ, నవంబర్‌ 27 (జనంసాక్షి): తనకు బీజేపీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసులో విషయమంటే స్పందిస్తానని లేదంటే చెత్తబుట్టలో విసిరేస్తానని ప్రముఖ బీజేపీ బహిష్కృత నేత పార్టీ …

కేంద్ర ప్రకటనలు మోసం, కుట్రపూరితం : కోదండరామ్‌

  హైదరాబాద్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం మోసపూరితమైన ప్రకటనలు చేస్తోందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. …

పేస్‌బుక్‌ అరెస్టుల కేసులో న్యాయమూర్తిపై బదిలీ, ఎస్పీ సస్పెన్షన్‌

ముంబయి, నవంబర్‌ 27(జనంసాక్షి) : బాల్‌ థాకరే మృతి అనంతరం ముంబయి బంద్‌పై సామాజిక మీడియా ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసిన ఇద్దరు యువతులు అరెస్టయిన ఘటనలో ముంబయి …