ముఖ్యాంశాలు

అవినీతిపరులను అందలమెక్కించిన ఘనత మన్మోహన్‌దే..

సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజం శ్రీకాకుళం, నవంబర్‌ 3 (జనంసాక్షి): అవినీతి పరులకు పదవులు ఇచ్చిన ఘనత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కే దక్కుతుందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం …

ఎర్రన్నాయుడి అంతిమయాత్ర ప్రారంభం

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన తెదేపా సీనియర్‌ నేత  ఎర్రన్నాయుడి అంతిమయాత్ర ఆయన స్వగ్రామం నిమ్మాడలో ప్రారంభంమైంది. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు పెద్ద …

సైబర్‌ క్రైంపై దృష్టి పెట్టండిషిండే హెచ్చరిక

తెలంగాణను కాలమే పరిష్కరించాలి కేంద్ర మంత్రితో సిఎం భేటీ హైదరాబాద్‌, నవంబర్‌ 2 : ఆధునిక సమాజంలో పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానంతో పాటు నేర స్వరూపం కూడా …

చల్లా కిడ్నాప్‌పై ఉత్కంఠకొనసాగుతున్న దర్యాప్తు

ఆధారాలు లభ్యం.. త్వరలోనే చేధిస్తాం..: జార్ఖండ్‌ పోలీసులు హైదరాబాద్‌, నవంబర్‌ 2 : ప్రకాశం జిల్లా డెయిరీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు జార్ఖండ్‌ రాష్ట్రంలో కిడ్నాప్‌నకు గురయ్యారు. …

బ్యాటింగ్‌లో చిచ్చర పిడుగు

కేరళ, నవంబర్‌ 2 : ఎనిమిదేళ్ల కృష్ణానారాయణ్‌ అనే చిన్నారి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇతనేమీ గొప్పగా పాడే బాల గాయకుడు కాదు. నృత్యం చేసే బాల …

ఆయన సేవలు అపూర్వం

హైదరాబాద్‌, నవంబర్‌ 2 ; తెలుగుదేశంపార్టీ సీనియర్‌ నాయకుడు కె. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరమని ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు …

శివసేన అత్యవసర భేటీ

ముంబయి, నవంబర్‌ 2 : శివసేన ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిండెంట్‌ ఉద్దవ్‌ ఠాక్రే శుక్రవారం నాడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. శివసేన అధినేత బాల్‌ ఠాక్రే అనారోగ్యంతో ఉన్న …

నిండా ముంచిన’నీలం’

జోరుగా కురుస్తున్న వానలు పలు జిల్లాల్లో అపార నష్టం మరో 24 గంటలు వర్షాలు హైదరాబాద్‌, నవంబర్‌ 2 (జనంసాక్షి): నీలం తుపాను భారీ నష్టాన్నే మిగిల్చింది. …

22 నుంచి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22న ప్రారంభం కానున్నాయి. ఇవి డిసెంబరు 20 వరకు కొనసాగే అవకాశముంది. లోక్‌ సభ, రాజ్య పభ కార్యాలయాలు శుక్రవారం …

సోనియా, రాహుల్‌ రూ.16 వందలు కోట్లు కొట్టేశారు

స్వామి సంచలన ఆరోపణ న్యూఢిల్లీ :కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మీదా, రాహుల్‌గాంధీ మీద జనతా పార్టీ అధినేత సుబ్రమణ్యస్వామి అవినీతి ఆరోపణలు చేశారు. ఇద్దరు కలిసి 1600కోట్ల …