ముఖ్యాంశాలు

షర్మిలకు తెలంగాణ సెగ

వైకాపా వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ షర్మిలకు వ్యతిరేఖంగా నినాదాలు విద్యార్థులపై వైకాపా గుండాల దాడి మహబూబ్‌నగర్‌:  డిసెంబర్‌ 4,(జనంసాక్షి): షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన …

వెయ్యి మందిని పొట్టన బెట్టుకున్నారు

సోనియాగాంధీ, సీమాంధ్ర పార్టీలపై నాగం ధ్వజం బలిదానాలు వద్దని వినతి కరీంనగర్‌, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) : యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ, సీమాంధ్ర పార్టీల అధ్యక్షులు …

ఈఆర్‌సీ ఎదుట ధర్నా,ఉద్రిక్తత

వామపక్షాలు, తెరాస ఉమ్మడిపోరాటం   పాల్గొన్న బి.వి.రాఘవులు, నారాయణ, హరీశ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 3 (జనంసాక్షి): పెంచిన సర్‌చార్జీలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు, టీఆర్‌ఎస్‌ ఈఆర్‌సీ …

బ్రిటన్‌ రాజ కుటుంబంలోకి వారసుడు వేవిళ్లతో ఆస్పత్రిలో చేరిన కేట్‌

లండన్‌ : బ్రిటన్‌ రాజ కుటుంబానికి త్వరలో వారసుడు రాబోతున్నాడు. ఈ విషయాన్ని రాజ కుటుంబం ప్రతినిధి స్వయంగా విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా …

కాకతీయ ఉత్సవాలకు రూ.300 కోట్లివ్వండి – టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

వరంగల్‌, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) : కాకతీయ ఉత్సవాలకు రూ.300 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. కాకతీయు వైభవానికి …

యూపీఏకు పరీక్ష సమయం

ఎఫ్‌డిఐలపై మద్దతుకు కాంగ్రెస్‌ కసరత్తు రంగంలోకి దిగిన సీనియర్‌ నేతలు నేడు షిండేతో టి-కాంగ్రెస్‌ నేతలు భేటీ సస్పెన్స్‌ కొనసాగిస్తున్న బిఎస్పీ, కాంగ్రెస్‌కు ఎస్పీ ఝలక్‌ న్యూఢిల్లీ, …

‘ఆంధ్ర’ దంపతులకు శిక్ష

ఓస్లో: డిసెంబర్‌ 3, (జనంసాక్షి): పిల్లలను సక్రమంగా పెంచటం లేదంటూ క్రిమినల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న  ‘ఆంధ్ర’ దంపతులు వల్లభనేని చంద్రశేఖర్‌, అనుపమలకు శిక్ష విధించే అంశంపై ఇక్కడి …

ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్‌

పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనడానికి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేసీఆర్‌తో పాటు ఎంపీ విజయశాంతి కూడా వెళ్లారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమై …

ఔటర్‌ ప్రాంతాల్లో రైతులు భూములు అమ్ముకోవద్దు… విద్యా, మహిళాభివృద్ధికి ప్రభుత్వం కృషి ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 3: వికలాంగుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వీరి అభివృద్ధి కోసం రూ.5కోట్లను కేటాయించామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో …

నెహ్రూ, ఎడ్వినా ప్రేమాయణంపై పుస్తకం

(జనంసాక్షి) :  ఆదిగా నానుతున్న ఎడ్వినమౌన్‌ బాటెన్‌ మాజీ, దివంగత ప్రధాని నెహ్రూల మధ్య సాగిన ఆత్మీయ సంబంధం మరోమారు తెరపైకి వచ్చింది. అనేక వివాదాలకు ఎడ్వినానే …