ముఖ్యాంశాలు

విద్యుత్‌ సమస్య వాస్తవమే

కేంద్ర ప్రభుత్వ విధానాలలో మార్పు రావాలి రాష్ట్ర ప్రజలకు పిసిసి అధ్యక్షుడు బొత్స క్షమాపణ హైదరాబాద్‌, ఆగస్టు 6: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై పిసిసి అధ్యక్షుడు …

హైకోర్టులో శ్రీలక్ష్మి బెయిల్‌ పిటిషన్‌

బ్రహ్మనందరెడ్డి బెయిల్‌పై 14న నిర్ణయం హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి): ఒయంసి కేసులో అరెస్టు అయిన ఐఎఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి సోమవారం నాడు హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ …

ఫీజులకు ప్రమాణాలే ప్రామాణికం

రూ.31 వేల వరకే రీయింబర్స్‌మెంట్‌ మంత్రి వర్గ ఉప సంఘం కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి): ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులకు సంబంధించి మంత్రివర్గ ఉప …

ప్రభుత్వ అసమర్థ వల్లే గ్యాస్‌ కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్షం హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి): గ్యాస్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అఖిల పక్షం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మఖ్దూంభవన్‌లో సోమవారం …

‘గ్యాస్‌’ పై న్యాయం చేస్తామన్నారు : సీఎం

న్యూఢిల్లీ, ఆగస్టు 6 (జనంసాక్షి) : రత్నగిరికి గ్యాస్‌ కేటాయింపులపై ప్రధాని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ …

అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు

– అంగారక గ్రహాన్ని చేరిన ‘క్యూరియాసిటీ’ – నాసా ప్రయోగం విజయవంతం – ఆనందోత్సవాల్లో శాస్త్రవేత్తలు కాలిఫోర్నియా,ఆగస్టు 6 : నాసా శాస్త్రవేత్తలు ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్‌ …

వెలవెలబోతున్న ప్రాజెక్టులు సాగు, తాగునీటికి ఇక్కట్లే

ముందుస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : రాష్ట్రంలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఆగస్టు మొదటి వారం నాటికి …

ఉపరాష్ట్రపతి ఎన్నికకు టీడీపీ దూరం : చంద్రబాబు

హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి ): ఈ నెల 7వ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆదివారం నాడు చంద్రబాబు …

ఫలించిన పోలీసుల భార్యల పోరు

డిమాండ్లకు తలొగ్గిన సర్కారు హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి): ఉన్నతాధికారుల అనుచిత నిర్ణయాలతో తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయంటూ ఎపిఎస్‌పి కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. …

తెలంగాణ కోసం కలిసి కలబడుదాం : కేకే

హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం కలిసి కలబడుదామని పీసీసీ మాజీ చీఫ్‌ కె.కేశవరావు పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక జయా గార్డెన్‌లో జరిగిన …