ముఖ్యాంశాలు

ఓట్ల చోరీపై కదలిన ఈసీ

` రాహుల్‌ విమర్శలపై మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచే అవకాశం న్యూఢల్లీి(జనంసాక్షి):రాహుల్‌ విమర్శలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దం అవుతోంది. కర్ణాటక, బిహార్‌ సహా …

యుద్ధం ఆపడమే అత్యుత్తమం

` ముగిసిన ట్రంప్‌, పుతిన్‌ కీలక భేటీ.. ` సమావేశం ఫలప్రదమైంది ` భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి ` తుది ఒప్పందం మాత్రం కుదరలేదు …

ఉద్యమకారులైతే వేల కోట్ల ఆస్తులు ఎలావచ్చాయి?

` అసలైన ఉద్యమకారులు తాము ఉద్యమకారులమని చెప్పుకోలే ` కొందరు గాలి ప్రణాళికలతో దేశాన్ని ఏలాలని చూశారు ` వ్యక్తిగత కక్షలకోసం రాజకీయాలు వాడుకునే స్థాయిలో లేను …

మరింత అప్రమత్తత అవసరం

` ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ముందుగానే మోహరించాలి ` వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉంది ` కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారం సేకరించాలి ` సహాయ …

వాన..వాన.. వలప్ప

` తడిచిముద్దైన తెలంగాణ ` వర్షలతో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు ` వరంగల్‌,ఆదిలాబాద్‌ జిల్లాల్లో దంచికొడుతున్న వానలు ` ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు అత్యంత భారీవర్ష …

పాక్‌, పీవోకేలో వర్ష బీభత్సం..

` 150 మందికి పైగా మృతి, ఇళ్లు ధ్వంసం! ఇస్లామాబాద్‌(జనంసాక్షి):పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు భారీ ప్రాణ …

కాశ్మీర్‌ క్లౌడ్‌ బరస్ట్‌ ఘటన 60కి చేరిన మృతులు

` మరో వందమందికి తీవ్ర గాయాలు ` కొనసాగుతున్న సహాయక చర్యలు శ్రీనగర్‌(జనంసాక్షి):జమ్మూకశ్మీర్‌ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. …

ప్రజలపై పన్నుల భారం పెంచుతున్నారు

` రేవంత్‌ సర్కార్‌పై హరీశ్‌ విమర్శలు సిద్దిపేట(జనంసాక్షి):మాజీ సిఎం కెసిఆర్‌ ప్రజలపై పన్నుల భారం దించితే.. సిఎం రేవంత్‌ రెడ్డి పెంచుతున్నారని బిఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే హరీశ్‌ …

కుట్రల కత్తుల్ని దాటుతాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం

` 42 % రిజర్వేషన్లను ఆమోదించాలని కేంద్రానికి మరోమారు సీఎం రేవంత్‌ వినతి ` ప్రపంచ నగరాలతో పోటీపడుతూ ముందుకువెళ్తున్నాం రైతుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం నీటి …

అమెరికా ఒత్తిళ్లకు,పాక్‌ బెదిరింపులకు భయపడం

భారత్‌ను రక్షించేందుకు సిద్ధంగా ‘మిషన్‌ సుదర్శన్‌ చక్ర’ ` ఎర్రకోట వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ ` ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ను దెబ్బతీసాం ` దేశ యువత …