ముఖ్యాంశాలు

తెలంగాణలో వర్సిటీలలో వీసీ నియామకానికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతు(వీసీ)ల నియామకానికి ఎన్నికల కమిషన్‌ అనుమతిచ్చింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే వీసీల నియామకం జరుగుతుందని విద్యాశాఖ కార్యదర్శి …

వడ్ల కల్లాలకాడికి పోదాం..

రైతుకు భరోసాగా నిలుద్దాం.. కాంగ్రెస్‌ సర్కారు రైతాంగ వ్యతిరేక చర్యలను ఖండిద్దాం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపు హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి):పార్లమెంటు …

జూన్‌ 2 తర్వాత..  తెలంగాణకే హైదరాబాద్‌ రాజధాని

` ఉమ్మడి రాజధానికి ఇక చెల్లుచీటి..! ` ఏపీకి కేటాయించిన భవనాలు రాష్ట్రం ఆధీనంలోకి.. ` ఆస్తులు, అప్పులు, పెండిరగ్‌ అంశాలపై త్వరలో నివేదిక ` పునర్విభజన …

శబరిమల అయ్యప్పను దర్శించుకున్న పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు మే 15 (జనం సాక్షి)అయ్యప్ప స్వామి భక్తుడైన పైలెట్ రోహిత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. …

రేపు దేవరకొండకు రానున్న తీన్మార్ మల్లన్న

      దేవరకొండ జనం సాక్షి మే 15 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశానికి తీన్మార్ మల్లన్న రాక ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం, కార్యాచర‌ణ‌పై …

తానూర్ లో కుక్కల దాడిలో ఇద్దరికీ వ్యక్తులకు గాయాలు

భైంసా మే 15 జనం సాక్షినిర్మల్ జిల్లా: తానూర్ మండల కేంద్రంలో కుక్కల దాడికి ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన శ్రీనివాస్,నాయాాబాది లో కేబుల్ …

తెలంగాణ ఉద్యమకారుడు మైలారం సంగమేశ్వర్ మృతి బాధాకరం

తాండూరు మే 15 (జనంసాక్షి) తెలంగాణ ఉద్యమకారుడు మైలారం సంగమేశ్వర్ మృతి బాధాకరమని ఆర్ బి ఓ ఎల్ సి ఈ ఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి విచారం …

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేసే …

పార్లమెంట్ ఎన్నికలలో 10 నుంచి 14 స్థానాలు గెలుస్తాం గాదరి కిషోర్ వి చిల్లర మాటలు

నల్గొండటౌన్, మే 15(జనంసాక్షి) పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 నుంచి 14స్థానాల్లో విజయం సాధిస్తామని నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం …

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్ది

దేవరుప్పుల, మే 15(జనం సాక్షి): దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన గోలి కృష్ణారెడ్డి తండ్రి రాజిరెడ్డి(75)ఉదయం తెల్లవారు జామున మరణించగా వారి ఇంటికి వెళ్ళి రాజిరెడ్డి పార్థివ దేహాన్ని …