ముఖ్యాంశాలు

చర్చ అక్కడెందుకుంటది.. అసెంబ్లీకి రా..

` కేటీఆర్‌ లెక్కలకు సమాధానం ఉంది ` అసెంబ్లీలో ఏ అంశమైనా చర్చిస్తాం ` కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధమే ` అసత్యాలతో ప్రజలను మభ్య …

నాలుగు కుటుంబాలే బాగుపడ్డాయ్‌..

` రైతుల సంక్షేమానికి ఏడాదిలోనే రూ.70వేల కోట్లు ఖర్చు చేశాం ` రైతు భరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు ` మూడు నెలల్లో …

జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి సహకరించండి

` వరంగల్‌ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయండి ` హైదరాబాద్‌ – విజయవాడ పారిశ్రామిక కారిడార్‌ ఫీజుబిలిటీ అధ్యయన దశలో ఉంది ` పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న …

కాళేశ్వరంపై నివేదిక పూర్తి!

` ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేత హైదరాబాద్‌(జనంసాక్షి): కాళేశ్వరంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీ నివేదిక దాదాపు సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందించే అవకాశముంది. విచారణలో …

గ్రూప్‌-1పై ముగిసిన విచారణ తీర్పు రిజర్వ్‌..

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 పిటీషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు పూర్తవడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. మెయిన్స్‌ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని …

బ్రిక్స్‌ అనుకూల దేశాలకు ట్రంప్‌ వార్నింగ్‌

` 10 శాతం అదనపు టారిఫ్‌ విధిస్తామని హెచ్చరిక వాషింగ్టన్‌(జనంసాక్షి): వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో …

పేదవారి కష్టాలు తీర్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే..

` మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ` ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలు పంపిణీ నాగర్‌ కర్నూల్‌్‌(జనంసాక్షి): ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవారి కష్టాలు తీర్చే ప్రభుత్వమని …

ముఖ్యమంత్రి రేవంత్‌వి అన్నీ అబద్ధాలే..

` ఇటువంటి సీఎంను గతంలో ఎప్పుడూ చూడలే ` ఆరు గ్యారెంటీలను మరచిన ప్రభుత్వం: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): సీఎం రేవంత్‌ రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ …

పాక్‌ ఉగ్రవాద మద్దతుదారు

` భారత్‌ ఉగ్రవాద బాధిత దేశం ` రెండు దేశాలను ఒకే త్రాసులో తూకం వేయలేం ` బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి ` …

రాష్ట్రాన్ని హరితవనం చేద్దాం

18కోట్ల మొక్కలు నాటుదాం.. ` ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది ` వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 అసెంబ్లీ సీట్లు ` ఆత్మగౌరవంతో ఆడబిడ్డలు …