ముఖ్యాంశాలు

అమెరికాలో రోడ్డు ప్రమాదం

` మహబూబాబాద్‌కు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం మహబూబాబాద్‌(జనంసాక్షి): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘాట్‌రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలోఇద్దరు యువతులు …

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తలుపులు మూసేశాం

` వారు ఎటూకాకుండా పోయారు ` సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ ` అందుకు ఎంపిటిసి, జడ్పిటిసిలపై వెనకడుగు ` తెలంగాణ తెచ్చిన నేతగా కెసిఆర్‌ను గౌరవించాలి …

జలద్రోహం ఎవరిదో తేలుస్తాం

` ఎవరి హయాంలో ఏం జరిగిందో అన్ని పత్రాలను బయటపెడతాం ` పాలమూరుకు బీఆర్‌ఎస్‌ హయాంలో తీరని అన్యాయం ` పాలమూరు `రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్లక్ష్యం …

ఆరావళిపై ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే

` కొత్తకమిటీతో పర్వతాల అధ్యయనానికి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్‌ వివాదంపై సిజెఐ జస్టిస్‌ సూర్యకాంత నేతృత్వంలో సోమవారం విచారణ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించింది. …

నదీజలాలపై చర్చకు సిద్ధం

` బీఆర్‌ఎస్‌ నీటి సెంటిమెంట్‌ను తిప్పికొడదాం ` ఆ పార్టీ ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది ` సభలో ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇచ్చేందుకు సమాయత్తం కావాలి ` …

పోటెత్తిన పుల్లెంల

` పోరుబిడ్డ పాక హనుమంతుకు కన్నీటి వీడ్కోలు ` వేల సంఖ్యల్లో తరలివచ్చిన ప్రజలు ` భారీ బందోబస్తు మధ్య అంతిమయాత్ర చండూరు, డిసెంబర్‌ 28 (జనంసాక్షి):మావోయిస్టు …

కాంగ్రెస్‌ భావజాలం బతికి ఉంటేనే దేశ రక్షణ సాధ్యం

` మత విద్వేష రాజకీయాలతో సమాజానికి నష్టం ` ఉపాధి హామీ పథకాన్ని కనుమరుగు చేసేందుకు బిజెపి కుట్ర ` జనవరి 26న కాంగ్రెస్‌ జెండా పండుగ …

‘సిగాచీ’ సీఈవో అరెస్ట్‌

` రిమాండ్‌కు తరలించిన పోలీసులు హైదరాబాద్‌(జనంసాక్షి):సిగాచీ సంస్థ సీఈవో అమిత్‌రాజ్‌ సిన్హాను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఏడాది జూన్‌ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం …

అసెంబ్లీ వేదికగా జలజగడం

` నేడు సభకు రానున్న సీఎం కేసీఆర్‌ ` ఈ మేరకు ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న మాజీ సీఎం ` నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు …

కొండల్ని మింగే అనకొండలు మన పాలకులు

ఆరావళి ఆర్తనాదాలతో ఎగిసిపడ్డ నిరసన జ్వాలలు ప్రకృతి సంపదను కొల్లగొట్టి.. కోట్లు కూడగట్టి.. అడవులు, గుట్టలను కనుమరుగుచేస్తున్న ఆధునిక దోపిడీ మైనింగ్‌ మాఫియా, కార్పొరేట్ల చేతుల్లో కీలుబొమ్మల్లా …