ముఖ్యాంశాలు

దీని భావమేమి తిరుమలేశా! మంత్రుల పెళ్లాల రాయబేరం

హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రుల పెళ్లాలు కూడా రంగంలోకి దిగారు. రాష్ట్రాన్ని విభజించొద్దని, సమైక్యంగానే ఉంచాలని గళమెత్తారు. ఈ …

ఆంటోని కమిటీ హైదరాబాద్‌కు రాదు తెలంగాణ ప్రక్రియ ఆగదు

14, 15, 19, 20 తేదీల్లో కమిటీ సమావేశం : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదని కాంగ్రెస్‌ …

ఉభయ సభల్లోనూ ‘వాద్రా’ రగడ

న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భూకుంభకోణం వ్యవహారం మంగళవారం పార్లమెంట్‌ను కుదిపేసింది. ప్రభుత్వం వాద్రాను రక్షిస్తోందని ప్రతిపక్ష …

‘అగస్టా’ కొనుగోళ్లలో అక్రమాలు

రైళ్లలో అంతా వ్యాక్‌ : కాగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : దేశంలోని ప్రముఖ భద్రత కోసం కొనుగోలు చేసిన అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల వ్యవహారాన్ని …

దగా, మోసం తెలుగుజాతి విచ్ఛిన్నం కావడమా?

గుండెలు బాదుకున్న చంద్రబాబు హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశా సమన్యాయం జరుగలేదు విభజనకు అనుకూలమంటూనే సమైక్య నొక్కులు హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) : స్వాతంత్రం వచ్చేనాటికే …

హైదరాబాద్‌పై రాజీలేదు సీమాంధ్రుల రక్షణకు ఢోకా లేదు : కోదండరామ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : హైదరాబాద్‌ తెలంగాణ ప్రజల సొంతమని, దీనిపై ఎలాంటి రాజీలేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. నగరంలోని విద్యుత …

రాజ్యసభలో తెలం’గానం’

అన్ని పార్టీలను సంప్రదించాకే తెలంగాణపై నిర్ణయం టీడీపీ తీసుకుంటే ప్రజాస్వామికం మా నిర్ణయం నియంతృత్వమా? తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుంది ఉతికి ఆరేసిన చిదంబరం రంగు బయటపెట్టుకున్న సీమాంధ్ర …

లెక్కతేలుతుంది సమ్మెలో ఉన్నదంతా సీమాంధ్ర ఉద్యోగులే

హైదరాబాద్‌లో మమ్మల్ని రెచ్చగొట్టొద్దు : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు నేటి నుంచి తలపెట్టిన సమ్మెతో …

కిష్టా’వార్‌’పై న్యాయ విచారణకు ఆదేశం

జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌/న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లోని కిష్ట్వార్‌ జిల్లాలో జరిగిన ఘర్షణలపై న్యాయ విచారణకు జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం అంగీకరించింది. రిటైర్డ్‌ …

విక్రాంత్‌ జలప్రవేశం

కొచి, ఆగస్టు 12 (జనంసాక్షి) : స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సోమవారం జాతికి అంకితం చేశారు. కేరళలోని కొచి …