ముఖ్యాంశాలు

కోన్‌ కిస్కా గొట్టం లగడపాటి ఎవరు.. తెలంగాణపై మాట్లాడటానికి?

సీడబ్ల్యూసీదే తుది నిర్ణయం సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెతో సాధించలేరు.. విరమించుకోండి : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి) : తెలంగాణపై మాట్లాడటానికి లడగపాటి రాజగోపాల్‌ ఎవరని …

యువతే దేశానికి మూలాధారం

దమ్మున్న నాయకుడు మోడీ : దత్తాత్రేయ ప్రాంతాలుగా కలిసుందాం : విద్యాసాగర్‌ మోడీవైపే చూస్తోంది : కిషన్‌రెడ్డి త్రీడీ మోడీ : వెంకయ్య హైదరాబాద్‌, ఆగస్టు 11 …

షిండే డిశ్చార్జి నేడు రాజ్యసభలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన?

ముంబయి, ఆగస్టు 11 (జనంసాక్షి) : కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఆదివారం ముంబయిలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఊపిరితిత్తులకు సంబంధించిన …

విన్నపాలు వినవలే

నేటి నుంచి ఆంటోని కమిటీ పని న్యూఢిల్లీ, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత అభ్యంతరాలపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం …

సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గితే మెరుపు సమ్మె

హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గి యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై వెనకడుగు వేస్తే మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం …

సీమాంధ్రలో తుస్సుమన్న రైల్‌రోకో

యథాతథంగా నడిచిన రైళ్లు విశాఖపట్నం, ఆగస్టు 11 (జనంసాక్షి) : సీమాంధ్ర రైల్‌రోకో తుస్సుమంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఫలితంగా కేంద్రం ప్రకటిం చిన ప్రత్యేక రాష్ట్రాన్ని …

ఇదేమి చిత్రం! కలిసుండటానికి ఉద్యమమా?

బలవంతంగా కలిసుండాలంటే యాసిడ్‌ దాడిలాంటిదే : కోదండరామ్‌ ఆదిలాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : రాష్ట్రం కలిసుండటానికి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏమిటని టీ జేఏసీ చైర్మన్‌ …

సీఎం వ్యాఖ్యలకు కలత చెంది యువకుడి ఆత్మహత్య

జగిత్యాల, ఆగస్టు 10 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకునే విధం గా ఆయన సీఎం కిరణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు కలత చెంది …

తెలంగాణ పునర్నిర్మాణంలో దళిత, బహుజన, మైనార్టీలు భాగస్వామ్యం కావాలి

సావిత్రీబాయి పూలే అధ్యయన వేదిక (ఓయూ) సెమినార్‌లో వక్తల ఉవాచ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : తెలంగాణ పునర్నిర్మాణంలో దళిత, బహు జన, మైనార్టీలు భాగస్వామ్యం …

మాట మార్చడం వారి నైజం

నాడు తెలంగాణకు అనుకూలమన్నారు ఇవ్వగానే మాట మార్చిన వైకాపా : నారాయణ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : అఖిలపక్షంలో తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదన్న వైకాపా …